Home » Health Latest news
ఎక్కిళ్ళు అకస్మాత్తుగా ఎప్పుడైనా రావచ్చు. కొన్నిసార్లు ఎన్ని చిట్కాలు ట్రై చేసినా ఎంతకీ ఆగవు. సాధారణంగా ఎవరైనా మనల్ని తలచుకుంటే ఎక్కిళ్ళు వస్తాయని పెద్దలు అంటుంటారు. కానీ, ఇది సరైన కారణం కాదని వైద్యులు చెబుతున్నారు. ఎక్కిళ్లకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ రీజన్స్ వెల్లడించారు. అవేంటంటే..
పేగు ఆరోగ్యం మొత్తం శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అల్పాహారం పేగు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తుందని ఎయిమ్స్ పరిశోధకులు కనుగొన్నారు. ఇందుకోసం ఈ కింది బ్రేక్ ఫాస్ట్ ఎంపికలను డైట్లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
పాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కానీ వీటిని సరిగ్గా తీసుకుంటేనే మన శరీరానికి ప్రయోజనాలు చేకూరుస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే, ఇవి హానికరం కావచ్చు. కాబట్టి పాలు తాగడానికి ఉత్తమ సమయం ఎప్పుడు? పాలు తాగాక తినకూడదని పదార్థాలేంటో ఈ కథనంలో చూద్దాం.
ఇంటికి తెచ్చుకున్న టమాటాల్లో పురుగు కనబడటంతో ప్రముఖ నటి సన్నీ లియోనీ షాకైపోయింది. ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో కూడా షేర్ చేసింది. మరి ఇలాంటి పరిస్థితిల్లో ఏం చేయాలనే విషయంలో అనుభవజ్ఞులు ఏం చెబుతున్నారో, మంచి టమాటాలను ఎలా ఎంచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో నేటికీ కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు అరటి ఆకులపై తింటుంటారు. అరటి ఆకులపై వడ్డించిన ఆహారం తినడం వల్ల (Benefits of Eating in Banana Leaf) అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మధుమేహం, జీర్ణక్రియతో పాటు ఉబ్బసం వంటి వ్యాధుల నియంత్రణకు సాయపడుతుంది. వీటితో పాటు అనేక ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి.
పైల్స్ వ్యాధిగ్రస్తులు కొన్ని రకాల ఆహారాలను డైట్లో తప్పనిసరిగా నిషేధించాల్సిందే. ఆయుర్వేదం ప్రకారం, మూలవ్యాధి ఉన్న వ్యక్తి తన ఆహారంలో ఈ ఆహారాలను పొరపాటున కూడా చేర్చుకోకూడదు. తెలియకుండా చేసే ఈ పనివల్ల పైల్స్ నొప్పి మరింత ముదురుతుంది.
పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కందిపప్పు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కానీ, ఈ 5 సమస్యలున్న వ్యక్తులు పొరపాటున కూడా కందిపప్పు తినకూడదు. ఎందుకంటే..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతలో ఫ్యాటీ లివర్ ఆందోళన తీవ్రమవుతోంది. కానీ.. వీరిలో మాత్రమే కాదు. ఆఖరికి పిల్లలనూ ఈ ప్రమాదకర వ్యాధి కబళిస్తోంది. ముఖ్యంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) బారిన పడే పిల్లల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం..
2030 కల్లా క్యాన్సర్ సహా మూడు ప్రమాదకరమైన వ్యాధులు ప్రపంచం నుంచి కనుమరుగవుతాయంటూ బుడాపెస్టుకు చెందిన ఓ వైద్య విద్యార్థి పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది.
మంచి ఆరోగ్యం కోసం భారీ కసరత్తులు అవసరం లేదని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు తాజాగా పేర్కొన్నారు. శరీరాన్ని నిత్యం కదిలిస్తూ ఉన్నా మంచి ప్రయోజనాలు కలుగుతాయని భరోసా ఇస్తున్నారు. ఒంట్లోని కండరాలకు ఎంతో కొంత పని చెప్పడమే ప్రధాన సూత్రమని వివరించారు,