• Home » Gulf News

Gulf News

ఇద్దరి మృతదేహాలు రేపు హైదరాబాద్‌కు

ఇద్దరి మృతదేహాలు రేపు హైదరాబాద్‌కు

దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసుల మృతదేహాలను హైదరాబాద్‌ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దుబాయి నుంచి బయలుదేరే ఎయిరిండియా విమానంలో మృతదేహాలను తీసుకురావాలని భావించారు.

దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసుల హత్య

దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసుల హత్య

దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసులను ఒక పాకిస్థానీ దారుణంగా నరికి చంపాడు. మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు! కిందటి శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Telangana Government: గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి సలహా కమిటీ

Telangana Government: గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి సలహా కమిటీ

రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించింది. గల్ఫ్ వలసలపై అవగాహన కలిగిన సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ, ఆమె అమలు కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారు

Gulf: కోట్లకు పడగెత్తి కటిక దారిద్య్రంతో కన్నుమూసి..

Gulf: కోట్లకు పడగెత్తి కటిక దారిద్య్రంతో కన్నుమూసి..

కాలం కన్నెర్రజేస్తే ఓడలు బండ్లయ్యేందుకు.. రాజులు బంట్లయ్యేందుకు ఎంతో సమయం పట్టదు. గల్ఫ్‌లో తెలంగాణకు చెందినఆ ఇద్దరు కుబేరులు రాత్రికి రాత్రే బికారులై కటిక దారిద్య్రం అనుభవించి చనిపోయారు.

DNA Test: ఆ దంపతుల బిడ్డడు నా బిడ్డే!!

DNA Test: ఆ దంపతుల బిడ్డడు నా బిడ్డే!!

గల్ఫ్‌లో స్థిరపడ్డ ఏపీకి చెందిన ఓ హిందూ దంపతులకు ఇద్దరు కూతుళ్ల తర్వాత ఓ బాబు కలిగాడు. అతడి వయసు ప్రస్తుతం ఐదేళ్లు. ఉన్నట్టుండి ఓ పాకిస్థాన్‌ యువకుడొచ్చి ఆ బాబు తన బిడ్డేనని.. తనకే దక్కాలని ఆ దంపతులతో వాదించాడు.

Telangana expatriate: మృత్యువుతో పోరాడి ఓడిన తెలంగాణ వాసి

Telangana expatriate: మృత్యువుతో పోరాడి ఓడిన తెలంగాణ వాసి

ఇరాక్‌ సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలంగాణ వాసి గడ్డం నర్సారెడ్డి ఆరు నెలలుగా మృత్యువుతో పోరాడి ఆదివారం మృతి చెందాడు. చికిత్సకు స్పందించకుండానే ఆయన చివరికి మరణించారు

CM Revanth Reddy: గల్ఫ్‌ డాక్యుమెంటరీని ఆవిష్కరించిన సీఎం

CM Revanth Reddy: గల్ఫ్‌ డాక్యుమెంటరీని ఆవిష్కరించిన సీఎం

గల్ఫ్‌ కార్మికుల సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

16 ఏళ్ల కింద సౌదీ వెళ్లి.. నేడు శవంలా ఇంటికి!

16 ఏళ్ల కింద సౌదీ వెళ్లి.. నేడు శవంలా ఇంటికి!

చేసిన అప్పులు తీర్చి.. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏడారి దేశం వెళ్లిన మరో తెలంగాణ ప్రవాసీ జీవితం విషాదాంతంగా ముగిసింది.. 16 ఏళ్ల క్రితం సౌదీ వెళ్లిన అతడు.. చివరికి శవంలా తిరిగొస్తున్నాడు..

Kadiri Woman : ఆపదలో అండగా లోకేశ్‌

Kadiri Woman : ఆపదలో అండగా లోకేశ్‌

గల్ఫ్‌లో ఆపదలో చిక్కుకున్న శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన మహిళకు మంత్రి నారా లోకేశ్‌ అండగా నిలిచారు.

Gulf Victim : గల్ఫ్‌ చెర నుంచి బయటపడిన మహిళ

Gulf Victim : గల్ఫ్‌ చెర నుంచి బయటపడిన మహిళ

ఏజెంట్‌ మాటలు నమ్మి మోసపోయిన కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది కర గ్రామానికి చెందిన గల్ఫ్‌ బాధితురాలు ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి