Home » Gulf News
గల్ఫ్ దేశాలలోని ప్రవాసీ కార్మికుల చిరకాల వాంఛ అయిన మృతులకు నష్టపరిహారం చెల్లించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంతర్ రెడ్డి శర వేగంగా స్పందించారు.
వర్క్, రెసిడెన్సీ పర్మిట్ల జారీని వేగవంతం చేసేందుకు దుబాయ్ చేపడుతున్న చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి.
బెంగళూర్కు చెందిన మహ్మద్ గౌస్ కుటుంబ సభ్యులతో కలిసి సౌదీ అరేబియా వెళ్లాడు. అతని పేరు క్రిమినల్ పేరుతో పోలి ఉండటంతో జెద్దా ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమచారం ఇచ్చారు. 22 ఏళ్ల క్రితం జరిగిన నేరానికి సంబంధించి గాలిస్తోన్న నేరస్థుని వివరాలు గౌస్తో సరిపోలాయి. గౌస్ను నేరం జరిగిన ప్రదేశం అసీర్లో (అభా) గల అల్ జరీబ్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఇది జెద్దా నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉంది.
దుబాయిలో తెలుగు ముఠాల ఆర్థిక మోసాలు
భారత్తో వాణిజ్య, ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు దుబాయ్ ఇటీవలే మల్టీ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది.
సరైన గుర్తింపులేక వివరాలు లేక ఎన్నారైల మృతదేహాలను గల్ఫ్ నుంచి స్వదేశానికి తరలించడం కష్టంగా మారింది.
ఖతర్ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలుగు కళా సమితి సంస్థ ప్రెసిడెంట్ డి. హరీశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రీడాకార్యక్రమం నిర్వహించారు.
గల్ఫ్లో అనాథలుగా ప్రాణాలు విడిచిన ప్రవాసీయులకు అక్కడి ఎన్నారైలు అంత్యక్రియలు నిర్వహిస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
గల్ఫ్లో అనేక కష్టాలు పడ్డ తెలుగు వ్యక్తి త్రిమూర్తులు తొటి ఎన్నారైల సాయంతో ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు.
గల్ఫ్ ఎన్నారైల వెతలు