• Home » Gujarat

Gujarat

Air India Plane Crash: విమాన ప్రమాదం.. రూ.70 లక్షల బంగారం, డబ్బు దొరికింది..

Air India Plane Crash: విమాన ప్రమాదం.. రూ.70 లక్షల బంగారం, డబ్బు దొరికింది..

Air India Plane Crash: రాజు గతంలో అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్లు జరిగినపుడు కూడా వాలంటీర్‌గా పని చేశారు. ఈ విమాన ప్రమాదం తన జీవితంలో చూసిన దారుణమైన సంఘటన అని ఆయన అన్నారు.

Air India: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం

Air India: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం

ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, తనిఖీలు చేపట్టారు. సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే సర్వీసును నిలిపివేశారు.

Air India Plane Crash: మంటల్లో విమానం.. నడుచుకుంటూ బయటకొచ్చిన మృత్యుంజయుడు

Air India Plane Crash: మంటల్లో విమానం.. నడుచుకుంటూ బయటకొచ్చిన మృత్యుంజయుడు

ఘటనా స్థలి నుంచి రమేష్ బయటకు వస్తుండగా ఆ వెనుక విమానం కాలిపోతున్న దృశ్యాలు పెద్దఎత్తున పొగ చుట్టుపక్కల వ్యాప్తించడం కనిపిస్తోంది. ప్రమాదంలో గాయపడిన అతనిని చూసి కొందరు అతన్ని అక్కడి నుంచి తరలించడం వీడియోలో చోటుచేసుకుంది.

Viral video: విమాన ప్రమాదం.. పొగలోంచి నడుచుకుంటూ బయటకొచ్చిన రమేష్..

Viral video: విమాన ప్రమాదం.. పొగలోంచి నడుచుకుంటూ బయటకొచ్చిన రమేష్..

Vishwash Kumar Ramesh: విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలగానే పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు, పొగలు మొదలయ్యాయి. మెయిన్ రోడ్డు మీద ఉన్న జనాలు మొత్తం ఆ దృశ్యాలను చూసి భయపడిపోయారు.

Vijay Rupani: సాయంత్రం గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అంత్యక్రియలు

Vijay Rupani: సాయంత్రం గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అంత్యక్రియలు

Vijay Rupani: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృత దేహాన్ని సోమవారం ఉదయం 11:30 గంటలకు అధికారులు రూపానీ కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. అక్కడి నుంచి పార్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో రాజ్‌కోట్‌కు తరలిస్తారు. ఇవాళ సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి.

Rs 2700 Crore Fraud: స్మార్ట్ సిటీ పేరుతో రూ.2,700 కోట్ల మోసం..70 వేల మంది బాధితులు

Rs 2700 Crore Fraud: స్మార్ట్ సిటీ పేరుతో రూ.2,700 కోట్ల మోసం..70 వేల మంది బాధితులు

ఇద్దరు సోదరులు కలిసి రూ. 2,676 కోట్ల భారీ స్కామ్ (Rs 2700 Crore Fraud) చేసి సంచలనం సృష్టించారు. సుభాష్ బిజారిణియా, రణవీర్ బిజారిణియా అనే ఇద్దరు కలిసి ఏకంగా 70,000 మందిని మోసం చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Vijay Rupani: విమాన ప్రమాదం.. మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు

Vijay Rupani: విమాన ప్రమాదం.. మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు

Air India Plane Crash: అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో డీఎన్‌ఏ పరీక్షలు జరుగుతున్నాయి. వైద్యుల బృందం చనిపోయిన వారి కుటుంబసభ్యుల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహిస్తోంది. డీఎన్‌ఏ టెస్టుల ద్వారా నిన్నటి వరకు 15 మందిని గుర్తించారు.

DNA tests: విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఎ పరీక్షలు

DNA tests: విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఎ పరీక్షలు

Air India plane crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద దుర్ఘటనలో ఇప్పటివరకు 15 మంది మృతుల డీఎన్‌ఏ వారి కుటుంబసభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు సివిల్ హాస్పిటల్ సీనియర్‌ వైద్యుడు వెల్లడించారు.

Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య

Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య

Plane Crash Death Toll: అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడినవారు సివిల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల అప్పగింత కొనసాగుతోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Plan Crah:  ఆటో డ్రైవర్ బిడ్డ, శతకోటి ఆశలతో లండన్‌కు పయనం. అంతలోనే..

Plan Crah: ఆటో డ్రైవర్ బిడ్డ, శతకోటి ఆశలతో లండన్‌కు పయనం. అంతలోనే..

తండ్రి ఆటో డ్రైవర్. ఆ పేదింట్లో ఆమె చదువుల సరస్వతి. అవిశ్రాంతంగా పోరాడి అనుకున్నది సాధించింది. దీక్షాదక్షతతో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ కోసం UKకి వెళుతోంది. ఒక్క నిమిషంలో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి