Home » Google
తమ తాజా ఏఐ మోడల్ జెమినై-3 విడుదల కోసం గూగుల్ ఇంజనీర్లు కంటి మీద కునుకు లేకుండా శ్రమించారని సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. వాళ్లకు ప్రస్తుతం కాస్త నిద్ర అవసరమని సరదా వ్యాఖ్యలు చేశారు.
అమెరికా టెక్ రంగం అభివృద్ధిలో వలసదారుల పాత్ర అద్భుతమని ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. టెక్ రంగంలో సృజనాత్మకతకు వారు చోదకశక్తిగా ఉన్నారని అన్నారు. టెక్ రంగం చరిత్ర చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.
గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్ను అధిగమించడం దాదాపు అసంభవమని పర్ప్లెక్సిటీ సంస్థ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ అన్నారు. గూగుల్ రూపొందించిన ఇతర యాప్స్ను మాత్రం స్టార్టప్ సంస్థలు అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు.
ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్ కు మరోసారి నల్లుల బెడద తలెత్తింది. అయితే అదేదో గూగుల్ సంస్థకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లో అనుకుంటే పొరపాటే. న్యూయార్క్ నగరంలోని గూగుల్ ఆఫీసుకు ఈ సమస్య ఎదురైంది. దీంతో ఉద్యోగులకు ముఖ్య సమాచారాన్ని గూగుల్ ఈ మెయిల్ పంపించింది.
గూగుల్ ఎఐ హబ్ విశాఖకు రావడం గొప్ప పరిణామం అని చెప్పిన మాధవ్.. ప్రతిపక్షాలు ప్రగతిని ఓర్వలేక మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, వైఎస్ జగన్ దిగజారుడు వ్యాఖ్యలు..
విజేతలు గా నిలిచిన ఎంతో మంది స్టోరీలు మనకు కన్నీళ్లు తెప్పిస్తుంటాయి. అంతేకాక ఎంతో మంది యువతకు కూడా ఆదర్శంగా ఉంటాయి. వెయిటర్ నుంచి క్లౌడ్ సీఈఓగా ఎదిగిన ఓ వ్యక్తి..జీవితం నేటి యువతకు స్ఫూర్తి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్పై జగన్ మోహన్ రెడ్డి, ఆయన బ్యాచ్కు అంత కడుపు మంట ఎందుకని ఫైర్ అయ్యారు సోమిరెడ్డి.
అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్కు విశాఖ వేదిక కావడం గొప్ప విషయమని.. అమెరికా తర్వాత ఏపీకే ఈ డేటా సెంటర్ రాబోతుందని మంత్రి కొల్లురవీంద్ర తెలిపారు. సముద్ర గర్భం ద్వారా కేబుల్ వేసి, ప్రపంచం మొత్తం లింక్ చేయబోతున్నారని అన్నారు.
గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని.. ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మార్చబోతుందని మంత్రి లోకేష్ తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు.
గమ్యస్థానం నుంచి ‘ వికసిత్ భారత్’కు మార్గం ఇప్పుడు సుగమం అవుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం గూగుల్ ఏఐ డేటా సెంటర్ను, భారతదేశపు మొట్టమొదటి ఏఐ నగరాన్ని పొందడం గొప్ప ముందడుగని పవన్ కల్యాణ్ అభివర్ణించారు.