Home » Google
టెక్ దిగ్గజం గూగల్ తన 'ఆండ్రాయిడ్ షో ఎడిషన్ 2026' కార్యక్రమంలో భారీ అప్డేట్లను ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్ను మరింత ఏఐ ఆధారితంగా మార్చే దిశగా కంపెనీ కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 16, జెమినీ ఏఐ, ఆండ్రాయిడ్ ఆటో, క్విక్ షేర్ వంటి సేవల్లో కీలక ఆప్డేట్లను తీసుకువచ్చింది.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో సర్వర్లో సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నిమిషాల పాటు సేవలు నిలిచిపోయాయి.
ఏపీ చరిత్రలో ఇవాళ మరిచిపోలేని రోజు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇవాళ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టామని ఉద్ఘాటించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీలో ప్రయోజనాలు చూపిస్తున్నామని పేర్కొన్నారు.
నేడు అంతర్జాతీయ 'పై' దినోత్సవం. దీనిపై ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ను రూపొందించింది. ఇది గణితాన్ని వివిధ సబ్జెక్టులతో మేళవించే విధంగా ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉంది.
కంపెనీ ఉన్నతి కోసం ఎంతగానో కృషి చేస్తున్న సుందర్ పిచాయ్కి అల్ఫాబెట్ శుభవార్త చెప్పింది. తాజాగా, భారీ మొత్తంలో ప్యాకేజీని ప్రకటించింది. ది ఫైనాన్షియల్ టైమ్స్ శనివారం తెలిపిన వివరాల మేరకు.. పిచాయ్ ప్యాకేజీని రానున్న మూడేళ్లలో 692 మిలియన్ డాలర్లకు పెంచుతూ అల్పాబెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించారు.
ఏఐని, ఇందుకు సంబంధించిన గూగుల్ ప్రణాళికలను స్వీకరించలేని ఉద్యోగులు సంస్థను వీడొచ్చని చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ తాజాగా ఉద్యోగులకు లేఖ రాశారు. ఇలాంటి వారి కోసం స్వచ్ఛంద పదవీ విరమణ ప్యాకేజీని తీసుకొచ్చినట్టు కూడా తెలిపారు.
గూగుల్ నిధుల సమీకరణకు దిగింది. ఈ దిశగా 100 ఏళ్ల కాలపరిమితిపై బాండ్స్ జారీ చేయడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రత్యక్ష మ్యాచుల విశ్లేషణను మరింత లోతుగా, ఆసక్తికరంగా మార్చేందుకు గూగుల్.. ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రత్యక్ష మ్యాచుల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్డ్ ఏఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుంది. దీంతో అభిమానులు క్రికెట్ను మరింత ఆస్వాదించేందుకు వీలుపడనుంది.