Home » Google
ఏఐని, ఇందుకు సంబంధించిన గూగుల్ ప్రణాళికలను స్వీకరించలేని ఉద్యోగులు సంస్థను వీడొచ్చని చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ తాజాగా ఉద్యోగులకు లేఖ రాశారు. ఇలాంటి వారి కోసం స్వచ్ఛంద పదవీ విరమణ ప్యాకేజీని తీసుకొచ్చినట్టు కూడా తెలిపారు.
గూగుల్ నిధుల సమీకరణకు దిగింది. ఈ దిశగా 100 ఏళ్ల కాలపరిమితిపై బాండ్స్ జారీ చేయడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రత్యక్ష మ్యాచుల విశ్లేషణను మరింత లోతుగా, ఆసక్తికరంగా మార్చేందుకు గూగుల్.. ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రత్యక్ష మ్యాచుల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్డ్ ఏఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుంది. దీంతో అభిమానులు క్రికెట్ను మరింత ఆస్వాదించేందుకు వీలుపడనుంది.
ఇటీవల గూగుల్ సంస్థ జెమినై యాప్ ద్వారా ఉచిత ఎస్ఏటీ ప్రాక్టీస్ పరీక్షలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో, ఐఐటీ జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికీ ఇలాంటి ఫీచర్ అందుబాటులోకి తేవాలని భారతీయ విద్యార్థులు నెట్టింట అభ్యర్థించారు.
2025లో ప్రజలకు కేవలం ఆరోగ్యంపై మాత్రమే కాకుండా సంప్రదాయ వంటకాలపై ఆసక్తి పెరిగింది. మరి, ఈ ఏడాది భారతీయులు ఎలాంటి వంటకాలను గూగుల్లో సెర్చ్ చేశారో గూగుల్ ట్రెండ్స్గా టాప్ ఫుడ్ డ్రింక్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
గూగుల్ సంస్థ తన ఉద్యోగులకు కీలక హెచ్చరిక చేసింది. అమెరికాకు మళ్లీ తిరిగొచ్చేందుకు వీసా స్టాంపింగ్ అవసరమైన వారు దేశాన్ని వీడొద్దని సూచించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
గూగుల్తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో ఒప్పందం జరిగింది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ చంద్రబాబు, లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ ఒప్పందంపై సంతకాలు చేశారు.
తమ తాజా ఏఐ మోడల్ జెమినై-3 విడుదల కోసం గూగుల్ ఇంజనీర్లు కంటి మీద కునుకు లేకుండా శ్రమించారని సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. వాళ్లకు ప్రస్తుతం కాస్త నిద్ర అవసరమని సరదా వ్యాఖ్యలు చేశారు.
అమెరికా టెక్ రంగం అభివృద్ధిలో వలసదారుల పాత్ర అద్భుతమని ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. టెక్ రంగంలో సృజనాత్మకతకు వారు చోదకశక్తిగా ఉన్నారని అన్నారు. టెక్ రంగం చరిత్ర చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.
గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్ను అధిగమించడం దాదాపు అసంభవమని పర్ప్లెక్సిటీ సంస్థ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ అన్నారు. గూగుల్ రూపొందించిన ఇతర యాప్స్ను మాత్రం స్టార్టప్ సంస్థలు అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు.