Home » Gold Rate Today
దేశంలో బంగారం ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. ధరలు పెరగడం వరుసగా ఇది రెండో రోజు. మరి పసిడి, వెండి తాజా రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల నడుమ శుక్రవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. అయితే, డాలర్ బలపడటంతో ధరల పెరుగుదల ఓ మోస్తరు స్థాయికే పరిమితమైంది.
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి ధరలు గురువారం ఒక్కసారిగా పెరిగాయి. మరి తాజా రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశంలో బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24క్యారెట్ల బంగారం మీద గ్రాముకు రూ.229 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు నిన్నటి ధరతో పోలిస్తే రూ.210 ఎక్కువైంది.
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. భారీ పెరుగుదల తర్వాత గత రెండు వారాలుగా కనిపించిన తగ్గుదల ఇప్పుడు కనిపించడం లేదు. రెండు రోజులుగా బంగారం ధరలు దేశంలో దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఇవాళ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం ధర.. గత రెండు వారాలుగా క్రమక్రమంగా దిగి వస్తోంది. ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది.
అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల సెటిల్మెంట్లు డాలర్లలో నిర్వహించేందుకు రష్యా సిద్ధమవుతుండడం బంగారం, వెండి లోహాల ధరలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.
గతకొన్ని రోజులుగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ కూడా అదే బాటలో వెళ్తున్నాయి. పది గ్రాముల పసిడి పై దాదాపు రూ.2 వేలు పెరిగింది. ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇటీవల ఒడిదుడుకులకు లోనైన బంగారం మళ్లీ పుంజుకుంటోంది. కానీ, వెండి మాత్రం పెట్టుబడిదారులకు నిరాశ కలిగిస్తోంది. గురువారం బంగారం స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఇటీవల బంగారంతో పాటు వెండి కూడా రికార్డు గరిష్ఠాలను తాకి పతనమైన సంగతి తెలిసిందే. అయితే బంగారం మళ్లీ పుంజుకుంటోంది. కానీ, వెండి మాత్రం పెట్టుబడిదారులకు నిరాశ కలిగిస్తోంది.