Home » GDP
భారత్ తన ఆర్థిక స్థిరత్వాన్ని నిరూపించుకుంది. ప్రైమరీ కన్స్యూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ (PCSI) ప్రకారం సెప్టెంబర్లో జాతీయ ఇండెక్స్లో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మలేషియాను అధిగమించి టాప్ స్థానాల్లో ఒకటిగా నిలిచింది.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అమలు చేస్తున్న జీఎస్టీ 2.0 సంస్కరణలు, ఆర్థిక, ద్రవ్య విధానాల్లో వచ్చిన సడలింపులు వృద్ధికి మరింత బలం చేకూర్చుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఈ ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీల ఆదాయం 6 నుంచి 7 శాతం పెరగబోతోందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ తాజా రిపోర్ట్ చెబుతోంది. ఇందుకు కారణం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST)రేట్ల తగ్గింపు. దీంతోపాటు ఈ నివేదికలో కీలక విషయాలను ప్రస్తావించింది. అవేంటో ఇక్కడ చూద్దాం.
భారత ఆర్థిక వ్యవస్థ తన బలాన్ని మరోసారి రుజువు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశం అద్భుతమైన 7.8% వృద్ధి రేటును సాధించింది. ప్రపంచ ఆర్థిక సవాళ్ల నడుమ ఈ వృద్ధి నమోదు కావడం విశేషం.
భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను మరింత సమర్థంగా నిలబెట్టుకుంటోంది. ఈ క్రమంలో కొత్త పెట్టుబడులను ఆహ్వానించడంలో, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో, పౌరులకు (India GDP Growth March 2024) మరింత ఆర్థిక ఉపాధి కల్పించడంలో ముందుకు సాగుతోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత భారత్ రివేంజ్ తీర్చుకోవడం, పాకిస్థాన్ వేడుకోవడం సహా అనేకం జరిగాయి. అయితే అసలు పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఏంటి, జీడీపీ (Pakistan GDP) ఎంత ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
2025లో భారత జీడీపీ వృద్ధి అంచనాలను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అనలిటిక్స్ 6.1 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఆర్థిక రంగంలో కీలక మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో అంచనాను తాజాగా తగ్గించడం ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది.
ట్రంప్ ప్రతీకార సుంకాల కారణంగా అమెరికా మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు 1930 మాంద్యానికి కారణమైన విధానాలే మళ్లీ అమలవుతున్నాయని మార్కెట్లు భయపడుతున్నాయి
India-World Bank: ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం టాప్లో ఉంది. ఈ విధానాలు గనుక ఇండియా అనుసరిస్తే అమెరికా, చైనాలను మించి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే ఛాన్స్ ఉందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర భాగాన నిలిచింది. 2023-24 ప్రాథమిక అంచనాల ప్రకారం... రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,56,564గా నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది.