Home » Gas cylinder
సైబర్ నేరగాళ్లు ఎల్పీజీ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతుండటంపై ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు స్పందించాయి. వినియోగదరాలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశాయి.
తాజాగా కేంద్రప్రభుత్వం కమర్షియల్ విభాగం గ్యాస్ సిలిండర్ల ధరలను ఊహించని రీతిలో పెంచడంతో వ్యాపారం కొనసాగని పరిస్థితి నెలకొన్నది. రూ.2350 ధరలో ఉన్న కమర్షియల్ సిలిండర్ ధరపై రూ.993ను కేంద్రం పెంచింది. దీంతో సిలిండర్ ధర రూ.3,343కు పెరిగింది. దీంతో టీకొట్లు, స్వీట్ దుకాణాలు, చిరుతిండ్లు, ఇతర తిను బండారాలను తయారు చేసి విక్రయించే వ్యాపారులు ఇక తాము బతకడం కష్టమని భావిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట గ్యాస్ సిలిండర్లు పేలుతూ ప్రమాదాలు వెలుగు చూస్తున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం.
నిన్న మొన్నటి వరకు గృహ విని యోగదారులకు అందించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎదురైన ఇబ్బందులు కాస్తా తీరాయనుకుంటే వాణిజ్య గ్యాస్ వినియోగదారులపై (కమర్షియల్ గ్యాస్) పెనుభారం పడిం ది.
కేంద్ర ప్రభుత్వం అంతా ఊహించినట్టుగానే వ్యవహరిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన రేట్లు పెంచుతుందని ముందు నుంచే ఊహాగానాలు వస్తున్నాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి
సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో గ్యాస్ పేలుడు ఘటనపై మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి అనిత స్పందించారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోవడం అత్యంత బాధాకరమని ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
దేశంలోని పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఫార్మా, స్టీల్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో ఇంధన కొరత అధిగమించేందుకు బల్క్ నాన్-డొమెస్టిక్ ఎల్పీజీ (LPG) కేటాయింపులను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
బెంగళూరు నగరంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల గ్యాస్ స్టేషన్లలో నో స్టాక్ బోర్డు పెట్టారు.