• Home » Ganesh

Ganesh

Maha Nimajjanam: మహా నిమజ్జనం.. సర్వం సిద్ధం

Maha Nimajjanam: మహా నిమజ్జనం.. సర్వం సిద్ధం

రేపు మహా నిమజ్జనం. హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చోట్ల వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాగర తీరంలోని ఎన్‌టీఆర్‌ మార్గ్‌, పీపుల్స్‌ ప్లాజా, సంజీవయ్య పార్కు వైపు ఇప్పటికే క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. గురువారం ట్యాంక్‌బండ్‌పై పది క్రేన్లు ఏర్పాటు చేశారు.

Hyderabad News: వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం..

Hyderabad News: వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం..

వినాయక నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులను, 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు నిమజ్జనం స్థలాల్లో సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Madapur Ganesh Laddu Auction: మరోసారి రికార్డు ధర పలికిన మాదాపూర్ మై హోమ్ భుజా గణేష్ లడ్డూ

Madapur Ganesh Laddu Auction: మరోసారి రికార్డు ధర పలికిన మాదాపూర్ మై హోమ్ భుజా గణేష్ లడ్డూ

హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాల సందర్భంగా లడ్డూ వేలం పాటలను నిర్వాహకులు వైభవంగా నిర్వహిస్తున్నారు. సిటీలో మాదాపూర్ మై హోమ్ భుజా గణేష్ లడ్డూకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రతి ఏడాది అంతకంతకూ ఈ లడ్డూ ధర రికార్డ్ బ్రేకవుతోంది.

Ganesh Nimajjanam: శోభాయాత్రకు ఏర్పాట్లు.. 30 వేల మందితో బందోబస్తు

Ganesh Nimajjanam: శోభాయాత్రకు ఏర్పాట్లు.. 30 వేల మందితో బందోబస్తు

మహానిమజ్జనం ప్రశాంతంగా, ఇబ్బందులు లేకుండా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌, పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గాన్ని జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన, రాచకొండ కమిషనర్‌ సుధీర్‌బాబు, హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌లతో కలిసి బుధవారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Khairatabad Ganesha: నేటి రాత్రి 12 గంటల వరకే దర్శనాలు..

Khairatabad Ganesha: నేటి రాత్రి 12 గంటల వరకే దర్శనాలు..

ఖైరతాబాద్‌ గణపతిని శనివారం మధ్యహ్నం 1.30 గంటల లోపు నిమజ్జనం చేయాడానికి పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గురువారం రాత్రి 12 వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

 వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు..

వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు..

కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలుపడదని నివారించాడు.

మహిమాన్వితుడు అయినవిల్లి వినాయకుడు

మహిమాన్వితుడు అయినవిల్లి వినాయకుడు

కోరిన కోర్కెలు తీర్చి సకల విఘ్నాలు తొలగించే వినాయకుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి గ్రామంలో శ్రీసిద్ధి వినాయకుడిగా కొలువుదీరాడు. కృతయుగంలో దక్షప్రజాపతి యజ్ఞం తలపెట్టినప్పుడు ముందుగా అయినవిల్లి గణపతినే కొలిచాడని ప్రతీతి. ఈ స్వామిని స్వయంభువుగా చెబుతారు.

అంతుపట్టని వింత దేవుడు..

అంతుపట్టని వింత దేవుడు..

మన దేవతలలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే. పూర్ణకుంభం లాంటి ఆ దేహం, బానవంటి ఆ కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, సునిశిత పరిశీలనకు, మేథస్సుకు సంకేతాలు.

శ్రీ విఘ్నేశ్వర దండకం

శ్రీ విఘ్నేశ్వర దండకం

శ్రీ మన్మహారాజ రాజేశ్వరీదేవి యంకంబులో స్తన్య పానంబుతో తన్మయత్వంబునన్‌ అంతులేనట్టి వాత్సల్య దుగ్ధాంబుధిన్‌ దేలియాడంగనిన్‌ జేరి యర్చించు భక్తావళిన్‌ సర్వవిఘ్న ప్రకాండంబులన్‌ రూపుమాయించి నానా వరంబుల్‌ ప్రసాదించి ఈరేడు లోకాల శోకాలు మాన్పించి రక్షించుచున్నట్టి యో

Ganesh Festival: గణేశ్​ మండపం ఏర్పాటు చేస్తున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పక చదవండి

Ganesh Festival: గణేశ్​ మండపం ఏర్పాటు చేస్తున్నారా.. అయితే ఈ రూల్స్ తప్పక చదవండి

రానున్న వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని, వినాయక ఉత్సవ మండప నిర్వాహకులు సింగిల్ విండో విధానం ద్వారా, ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి