Home » G20 summit
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారమే టార్గెట్గా దేశాధినేతలు నేడు భారత్(India) నిర్వహించనున్న జీ - 20(G - 20 Virtual Summit) సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) మీటింగ్ ని ఇవాళ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
ఒకవైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంటే.. మరోవైపు ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడులు చేయడం వెనుక గల కారణాలేంటన్న విషయంపై ఆయా దేశాలు తమతమ అభిప్రాయాలు వ్యక్తం...
ఈ ఏడాది చివర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించే అవకాశం ఉందని.. రష్యాలో ఉన్న భారత రాయబారిని ఉటంకిస్తూ...
టీడీపీతో జనసేన (TDP-Janasena Alliance) పొత్తు ప్రకటించిన తర్వాత ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎన్డీఏతో (NDA) ఉన్నారా..? తెగదెంపులు చేసుకున్నారా..?..
భారతదేశంపై కెనడాకు ఎంత కోపం, అసూయ ఉందో మెల్లమెల్లగా బయటపడుతోంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందడానికి తమ ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని...
ఖలిస్తాని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత్, కెనడా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అతని హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉండొచ్చని తమ ప్రభుత్వం...
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈ వ్యవహారానికి సంబంధించి ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను..
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాజాగా భారతదేశంపై ప్రశంసలు కురిపిస్తూ, తమ దేశంపై విమర్శలు గుప్పించారు. భారతదేశం చంద్రునిపైకి చేరుకోవడంతో పాటు ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యమిస్తుంటే..
జీ20 సమావేశాల తర్వాత భారత్, కెనడా మధ్య సంబంధాలు బలపడుతాయని అనుకుంటే.. అందుకు భిన్నంగా విభేదాలు రాజుకున్నాయి. ఇక సోమవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. జూన్ 18వ తేదీన ఖలిస్తానీ ఉగ్రవాది...
‘గ్రూప్ ఆఫ్ 20(జీ-20)’ 18వ సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. భారత్ తొలిసారి ఆతిథ్యం ఇచ్చిన ఈ సదస్సు సెప్టెంబరు 9, 10 తేదీల్లో రెండు రోజులు న్యూఢిల్లీలోని ‘భారత మండపం’- ఇంటర్నేషనల్