Home » France
వీడియో గేమ్లో ఓడినందుకు తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తనకు ముఖం పరిచయం కూడా లేని ఓ బాలికను బలితీసుకున్నాడు. ఫ్రాన్స్లో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను పెంపొందించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ పిలుపునిచ్చారు.
దక్షిణ మార్సెయిల్లోని మజార్గ్యూస్ యుద్ధ శ్వశానవాటికను సందర్శించి మొదటి, రెండవ ప్రపంచ యుద్ధంలో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని మెంట ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ కూడా హాజరయ్యారు.
ఇండియాలో పెట్టుబడులకు ఇది అనుకూల సమయమని ప్రధాని మోదీ తెలిపారు. CEO ఫోరమ్లో పాల్గొన్న ప్రధాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
PM Modi At Paris AI Summit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఇవాళ పారిస్లో జరుగుతున్న ఏఐ శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మెక్రాన్లో కలిసి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో కృత్రిమ మేధ వల్ల ప్రపంచానికి కలిగే ప్రయోజనాలు, అనర్థాలపై పలు విషయాలు మాట్లాడారు.
భారతదేశ ఇంధన పరివర్తన నిర్ణయం కేవలం జాతీయ ప్రయత్నం మాత్రమే కాదు, ప్రపంచ గేమ్ ఛేంజర్ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇది ప్రపంచ ఇంధన భవిష్యత్తును మారుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఏం అన్నారనే విషయాలను ఇక్కడ చూద్దాం.
భారత ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఘన స్వాగతం పలికారు. పారిస్లో ఏఐ సమ్మిట్కు సహ అధ్యక్షత వహించే ముందు జరిగిన విందులో మోదీని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
రైల్వే స్టేషన్లో సోదరితో ఫోన్లో స్పీకర్ ఆన్ చేసిన మాట్లాడిని ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. ఇలా బహిరంగ ప్రదేశాల్లో స్పీకర్ ఫోన్ ఆన్ చేయడం నిషిద్ధమంటూ ఓ అధికారి అతడిపై ఏకంగా 18 వేల జరిమానా విధించాడు.
పారిస్లో జరిగే కృత్రిమ మేథ సదస్సులో పాల్గొనేందుకు ఈనెల 10న మోదీ వెళ్తున్నట్టు విదేశాంగ శాఖ కార్యదరశి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్తో కలిసి ఏఐ యాక్షన్ కమిటీ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించనున్నారు.
ఓ మహిళ తన బిడ్డ పాలిట మృత్యువుగా మారింది. చిన్నారిని వారాల పాటు పస్తులు ఉంచి మరణించేలా చేసింది. ఈ కేసులో నిందితురాలికి తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష ఖరారైంది.