Home » Fire Accident
ముఖ్యమంత్రి ఎయిర్ బెలూన్ ఎక్కడానికి సిద్ధమవుతుండగా బెలూన్ దిగువ భాగంలో మంటలు అంటుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేసి ముఖ్యమంత్రి ట్రాలీని పట్టుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు.
మంటల్ని గుర్తించిన అధికారులు వెను వెంటనే అప్రమత్తం అయ్యారు. ఇండియన్ నేవీ సాయం తీసుకున్నారు. హైలికాఫ్టర్ రంగంలోకి దిగింది. ట్యాంకర్పై నీళ్లు చల్లి మంటల్ని ఆర్పింది.
విశాఖపట్నంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అగ్నిప్రమాదానికి గురైన సమాచారాన్ని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుసుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంత్రి మండిపల్లి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.
మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్లో గల ప్లైవుడ్ గోడౌన్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లైవుడ్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అగ్ని ప్రమాదం సంభవించింది.
శ్రీ సిటీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఈచర్ ట్రక్ గురువారం తెల్లవారుజామున తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మర్రిగుంట సర్కిల్ వద్ద స్కూటర్ అడ్డు రావడంతో అదుపుతప్పింది. ఈ ఘటనలో ట్రక్ బోల్తా పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం నిమ్మలపాలెంలో షార్ట్ సర్క్యూట్తో ఓ ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సాయి పల్లవి(6), తల్లి గాయత్రి (28) మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
రంగారెడ్డి జిల్లాలోని రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి బాబానగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన AA-3023 బోయింగ్ విమానంలో టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న 173 మంది ప్రయాణికులు భయాందోళన చెందారు.
పాశమైలారం సిగాచీ దుర్ఘటన నివేదికపై ఈ నెల 28న ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. సిగాచీ ప్రమాదంపై నిపుణుల కమిటీ సూచించిన నిర్ణయాలపై చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
'కేఎం బార్సిలోనా 5' ఫెర్రీ టేలీజ్ ద్వీపం నుంచి మనడో పోర్ట్కు వెళ్తుండగా స్థానిక కాలమానం మధ్యాహ్నం 1.30 గంటలకు ఫెర్రీలో మంటలు చెలరేగాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు సముద్రంలోకి దూకారు.