Home » Fire Accident
నంద్యాల: చాపిరేవులలో భారీ ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
భారతమాత ఫౌండేషన్ ఆదివారం రాత్రి మహాహారతి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో బాణసంచా కాలుస్తున్న సమయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అజయ్ అనే బీటెక్ విద్యార్ధి గల్లంతయ్యాడు.
హుస్సేన్సాగర్లో రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో నాగారానికి చెందిన అజయ్ అనే యువకుడు మిస్సింగ్ అయ్యాడు. బోట్లలో ఉన్నవారు స్వల్పగాయాలతో సురక్షితంగా బయట పడ్డారు. అజయ్ ఆచూకీ మాత్రం తెలియలేదు. అతను ఏ ఆస్పత్రిలోనూ లేడని పోలీసులు చెబుతుండడంతో అతని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఏలూరు: మండవల్లి మండలం బైరవపట్నం(Bairavapatnam)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించడంతో పక్షుల వేటగాళ్లకు చెందిన 20 ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి.
హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొండాపూర్లోని మహీంద్రా షో రూమ్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు సమాచారం మేరకు సంఘటన ప్రదేశానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో కిన్నర్ అఖారా క్యాంప్ నుంచి పొగలు రావడంతో అన్న క్షేత్ర ఫైర్ స్టేషన్ వద్దనున్న సిబ్బంది వెంటనే గమనించి కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చారు.
తిరుపతి నుంచి ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు వెళుతున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు శనివారం వేకువజామున అగ్ని ప్రమాదానికి గురయింది.
Telangana: హైదరాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. షేక్పేట్లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానిక వ్యాపారస్తులు భయంతో పరుగులు తీశారు.
Fire Accident: తెలంగాణలో వరుసగా రెండో రోజు.. పత్తి బస్తాలు దగ్ధమయ్యాయి. ఖమ్మం జిల్లాలో నిన్న పత్తి బస్తాలు అగ్నికి ఆహుతి అయితే.. గురువారం జయశంకర్ భూపాలపల్లిలో పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
తిరుమల లడ్డూకౌంటర్లో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది.