• Home » Farmers

Farmers

పవన్ కల్యాణ్ చొరవ.. ఏలూరు జిల్లాలో దశాబ్దాల సమస్యకు పరిష్కారం..

పవన్ కల్యాణ్ చొరవ.. ఏలూరు జిల్లాలో దశాబ్దాల సమస్యకు పరిష్కారం..

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. రూ.లక్షల వ్యయంతో 12,500 మంది ప్రజలకు రవాణా సౌకర్యం, రైతుల పంటలకు సులభతరంగా మారింది..

సుప్రీంకోర్టులో గౌరవెల్లి ప్రాజెక్ట్ కేసు గెలుస్తాం: మంత్రి ఉత్తమ్

సుప్రీంకోర్టులో గౌరవెల్లి ప్రాజెక్ట్ కేసు గెలుస్తాం: మంత్రి ఉత్తమ్

గౌరవెల్లి ప్రాజెక్టు.. అనేక కారణాలు, లీగల్ సమస్యల వల్ల ఆలస్యం అవుతుందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Crop loans{ స్తంభించిన పంట రుణాల పంపిణీ

Crop loans{ స్తంభించిన పంట రుణాల పంపిణీ

తమ సమస్యల పరిష్కారం కోసం సింగిల్‌ విండో సిబ్బంది వారం రోజులుగా నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. దీని ప్రభావంతో రైతులకు రూ.200 కోట్ల స్వల్ప, దీర్ఘకాలిక రుణ పంపిణీ ఆగిపోయింది.

అమెరికాతో ఒప్పందాల వల్ల మన రైతులకు నష్టం: హరీశ్‌రావు

అమెరికాతో ఒప్పందాల వల్ల మన రైతులకు నష్టం: హరీశ్‌రావు

కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఇటీవల చేసుకున్న ఒప్పందాల వల్ల తెలంగాణ రైతులతో పాటూ దేశంలోని రైతులంతా తీవ్ర నష్టానికి గురయ్యే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు..

జగన్ హయాంలో రైతన్నలని పట్టించుకోలేదు.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

జగన్ హయాంలో రైతన్నలని పట్టించుకోలేదు.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో అన్నదాతలని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు.. వాటిపై ఫోకస్..

పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు.. వాటిపై ఫోకస్..

పెద్దపల్లి జిల్లా మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సోదాలకు ముందు డాక్యుమెంట్ రైటర్ ఎండీ రషీద్.. ఓ రైతు నుంచి రూ.16,500ల లంచాన్ని తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు..

దేవన్నపేట మోటార్లు ఎందుకు ఆగాయి..  రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ప్రశ్నల వర్షం

దేవన్నపేట మోటార్లు ఎందుకు ఆగాయి.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ప్రశ్నల వర్షం

అన్నదాతల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు..

కోల్డ్ స్టోరేజీల్లో భద్రత ప్రశ్నార్థకం!

కోల్డ్ స్టోరేజీల్లో భద్రత ప్రశ్నార్థకం!

ప్రస్తుతం పంటకు మార్కెట్లో ధర లేదు. రైతులు కోల్ట్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే వ్యవసాయ ఉత్పత్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపించటంతో కోల్డ్ స్టోరేజీల యజమానులు నిబంధనలను కాలరాస్తున్నారు.

తెలంగాణ రైతాంగానికి గుడ్‌న్యూస్.. పెండింగ్ బకాయిలు క్లియర్..

తెలంగాణ రైతాంగానికి గుడ్‌న్యూస్.. పెండింగ్ బకాయిలు క్లియర్..

సన్న వడ్లు కొనుగోలుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బోనస్ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం క్లియర్ చేసింది. మొత్తం రూ.514.36 కోట్ల నిధులను విడుదల చేసింది..

Anam Ramanarayana Reddy: రైతుల భూములపై వైసీపీ కుట్ర.. మంత్రి ఆనం ధ్వజం..

Anam Ramanarayana Reddy: రైతుల భూములపై వైసీపీ కుట్ర.. మంత్రి ఆనం ధ్వజం..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో స్థానిక నేతలు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా రైతుల భూములను దోచుకోవాలని చూశారని ధ్వజమెత్తారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి