• Home » Farmers

Farmers

Coconuts: వంద టెంకాయలు రూ.2,500

Coconuts: వంద టెంకాయలు రూ.2,500

కొబ్బరి కాయల ధర రికార్డుస్థాయికి చేరుకున్నాయి. వంద కొబ్బరికాయలను రైతుల వద్ద రూ.2,500లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.

Farmer Suicide: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Farmer Suicide: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Farmer Protests: గ్రీన్‌ ఫార్మా సిటీ భూముల సర్వే

Farmer Protests: గ్రీన్‌ ఫార్మా సిటీ భూముల సర్వే

హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మా సిటీ కోసం గతంలో ప్రభుత్వం సేకరించిన భూములను గురువారం టీజీఐఐసీ, రెవెన్యూ

Farmers Scheme: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం..

Farmers Scheme: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం..

ఏపీ రైతాంగానికి ఇది నిజంగా గుడ్ న్యూస్. ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సంబంధిత అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Annadata Sukhibhava: అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ

Annadata Sukhibhava: అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ

రాష్ట్రంలో ఆగస్టు రెండో తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్‌ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం

Urea Distribution: యూరియా కోసం 5 గంటలకే క్యూ

Urea Distribution: యూరియా కోసం 5 గంటలకే క్యూ

యూరియా కోసం రైతులు ఉదయం 5 గంటలకే పంపిణీ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండంలోని కల్లూరు, చెన్నూరు

Central Schemes for Farmers:  పీఎం కిసాన్ నుండి ఫసల్ బీమా వరకు.. ఈ సూపర్ స్కీమ్‌ల గురించి మీకు తెలుసా?

Central Schemes for Farmers: పీఎం కిసాన్ నుండి ఫసల్ బీమా వరకు.. ఈ సూపర్ స్కీమ్‌ల గురించి మీకు తెలుసా?

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, పీఎం కిసాన్ నుండి ఫసల్ బీమా వరకు.. కేంద్రం తెచ్చిన కొన్ని సూపర్ స్కీమ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Minister Ponnam Prabhakar: టీ బీజేపీ చీఫ్ అసత్యాలు మాట్లాడుతున్నారు.. మంత్రి పొన్నం ఫైర్

Minister Ponnam Prabhakar: టీ బీజేపీ చీఫ్ అసత్యాలు మాట్లాడుతున్నారు.. మంత్రి పొన్నం ఫైర్

ఎరువుల గురించి తమ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎరువులు వచ్చిన స్టాక్ ఎంత.. సరఫరా ఎంత రావాల్సిందో ముందు తెలుసుకోవాలని సూచించారు. రామచంద్రరావు వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు

Farmers Suicide: అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

Farmers Suicide: అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

అప్పులు తెచ్చి పంటలు సాగు చేయగా.. సరైన దిగుబడి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇద్దరు రైతులు శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు.

Farmers Suicide: అప్పులు తీర్చలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య

Farmers Suicide: అప్పులు తీర్చలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య

ఎన్నో ఆశల తో అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు సరైన దిగుబడులు రాక దిక్కుతోచని స్థితిలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నా రు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి