• Home » Farmers

Farmers

Thummala Nageswara Rao: పక్క రాష్ట్రాల్లోనూ యూరియా కొరత..

Thummala Nageswara Rao: పక్క రాష్ట్రాల్లోనూ యూరియా కొరత..

యూరియా కొరత కేవలం తెలంగాణలోనే కాదు.. పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో కూడా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Farmers : అయోమయం..!

Farmers : అయోమయం..!

పంట నష్టపోయిన రైతులకు ఎప్పటిలోగా ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పరిహారం అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈనెల 11న కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన రాజస్థానలోని జుంజును నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా ...

Fertilizer Shortage: బ్లాక్ మార్కెట్‌లో యూరియా.. అన్నదాతలకు కష్టాలు

Fertilizer Shortage: బ్లాక్ మార్కెట్‌లో యూరియా.. అన్నదాతలకు కష్టాలు

మచిలీపట్నం జిల్లాలో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే నాట్లు పూర్తి చేసిన పొలాల్లో మొదటి, రెండో కోటాగా రైతులు కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సి ఉంది. కాంప్లెక్స్ ఎరువులతో యూరియాను తప్పనిసరిగా కలిపి జల్లితేనే వరిపైరు ఏపుగా ఎదుగుతుంది.

Farmers Trapped by Hybrid: రైతుకు బహుళ కుచ్చుటోపీ

Farmers Trapped by Hybrid: రైతుకు బహుళ కుచ్చుటోపీ

విత్తన పంటలు సాగు చేసే రైతులను బహుళ జాతి విత్తనోత్పత్తి సంస్థలు తెలివిగా బురిడీ కొట్టిస్తున్నాయి.

Electric Shock: విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

Electric Shock: విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

పంట పొలానికి నీరుపెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులు బోరు మోటారు వద్ద వైర్లను సరిచేస్తుండగా విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు.

Farmers: యూరియా కోసం ఇక్కట్లు

Farmers: యూరియా కోసం ఇక్కట్లు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకు సహకార సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

PM Narendra Modi: రైతు ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదు

PM Narendra Modi: రైతు ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదు

భారత రైతులు, మత్స్యకారులు, పాడి పరిశ్రమ ప్రయోజనాల అంశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Rain : ప్రత్యామ్నాయానికి పదును..!

Rain : ప్రత్యామ్నాయానికి పదును..!

ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉపయుక్తంగా మారాయి. ఖరీఫ్‌ ఆరంభంలో పదును వర్షం లేక ప్రధాన పంట వేరుశనగ అనుకున్న స్థాయిలో సాగు కాలేదు. ఈ వానలకు పదును కావడంతో కంది, ...

HLC Water: బొప్పేపల్లి చెరువుకు హెచ్చెల్సీ నీరు

HLC Water: బొప్పేపల్లి చెరువుకు హెచ్చెల్సీ నీరు

మండలంలోని బొప్పేపల్లి రైతుల ఏళ్ల కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. మండలంలోని సుబ్బరాయసాగర్‌ నుంచి 29వ డిసి్ట్రబ్యూటరీ కాలువ ద్వారా బొప్పేపల్లి చెరువుకు తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) నీటి విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ మేరకు బుధవారం జీఓ విడుదల చేసింది. దీంతో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కృషి ఫలించింది. సుబ్బరాయసాగర్‌ నుంచి బొప్పేపల్లి చెరువుకు 0.100 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు ఎమ్మె...

Farmer: రైతు రాజుగా ఎదగాలి

Farmer: రైతు రాజుగా ఎదగాలి

వ్యవసాయంలో రైతు రాజుగా ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి