Home » Exams
ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన టీజీ ఎప్సెట్-2025 ప్రవేశ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
పరీక్షల సమయానికి కేవలం రెండు గంట ముందు విద్యార్థిని రాయకుండా సస్పెండ్ చేయడం కఠినమైన చర్య అని హైకోర్టు పేర్కొంది.
మార్కులు తక్కువ వచ్చాయని అవమానభారంతో.. ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని మచ్చబొల్లారం, మధురానగర్ కాలనీలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు మే 22 నుంచి ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 3 నుండి 6 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు.
10th Class Result: 10వ తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పరీక్షా పత్రాల మూల్యాంకనం, ఆ మార్కులను ఆన్లైన్లోకి ఎక్కించడం తదితర చర్యలు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ఈ పరీక్షల ఫలితాల విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను జారీ చేసింది. రెండు విడతలుగా నోటిఫికేషన్లు విడుదల చేయబడిన ఈ డీఎస్సీలో దరఖాస్తు గడువు మే 15 వరకు ఉంటుంది
JEE topper Archisman Nandy: పరీక్షకు మూడు రోజుల ముందు ఆర్కిస్మ్యాన్ నాండి కారు ప్రమాదానికి గురయ్యాడు. తల్లిదండ్రులతో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి కుటుంబం మొత్తం ప్రాణాలతో బయటపడింది. ప్రమాదం జరిగిన మూడు రోజులకు ఆర్కిస్మ్యాన్ నాండి జేఈఈ మెయిన్ సెసన్ 1 పరీక్ష రాశాడు. 99 శాతం స్కోర్ చేశాడు.
జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల్లో తెలంగాణ నుంచి నలుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్ కోసం 2,50,236 మంది అర్హత సాధించారు, తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచింది.
జేఈఈ మెయిన్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ర్యాంకులతో ప్రతిభను చాటారు. వి. నాగ సిద్ధార్థ్ 5వ ర్యాంకుతో పాటు పలువురు విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారు