• Home » Exams

Exams

AP Students Shine: తెలంగాణ ఎప్‌సెట్‌లో ఏపీ కుర్రోళ్ల హవా

AP Students Shine: తెలంగాణ ఎప్‌సెట్‌లో ఏపీ కుర్రోళ్ల హవా

తెలంగాణ ఎప్‌సెట్‌లో ఏపీకి చెందిన విద్యార్థులు అద్భుతం చూపించారు, ఇంజనీరింగ్‌లో తొలి మూడు ర్యాంకులూ వారి ఖాతాలోనే ఉన్నాయి. ఫార్మసీ, అగ్రికల్చర్‌లోనూ టాప్‌-10లో అబ్బాయిలే ఎక్కువగా నిలిచారు

Chennai: ఆ విద్యార్థినికి 437 మార్కులొచ్చాయ్..

Chennai: ఆ విద్యార్థినికి 437 మార్కులొచ్చాయ్..

బస్సుకోసం పరుగెత్తుతున్నా.. ఆపకుండా పోయిన డ్రైవర్.. అంటూ రెండు నెలల క్రితం ప్రసార మాధ్యమాల్లో ప్రముఖంగా నిలిచిన ప్లస్‌ టూ చదువుతున్న సుహాసిని అనే విద్యార్ధినికి 437 మార్కులొచ్చాయి. బస్సు వెంబడి పరుగెత్తుతున్నా ఆపని విషయంపై డ్రైవర్‌, కండక్టర్లపై సస్పెన్షన్‌ వేటుపడిన సంగతి తెలిసిందే.

AP ECET 2025: నేడు ఏపీఈసెట్‌110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

AP ECET 2025: నేడు ఏపీఈసెట్‌110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

ఏపీఈసెట్‌-2025 మంగళవారం నిర్వహించనున్నారు. పరీక్షల కోసం ఏపీలో 109, హైదరాబాద్‌లో ఒకటి కలిపి 110 కేంద్రాలు ఏర్పాటు చేశారు

AP PGCET 2025: ఏపీపీజీసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

AP PGCET 2025: ఏపీపీజీసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

ఏపీ పీజీసెట్‌–2025 దరఖాస్తు గడువును మే 11 వరకు పొడిగించారు. కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పీసీ వేంకటేశ్వర్లు ఈ విషయాన్ని తెలిపారు

NEET: మార్కులు తగ్గినా.. సీటు గ్యారంటీ

NEET: మార్కులు తగ్గినా.. సీటు గ్యారంటీ

నీట్‌ ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా రావడంతో.. పరీక్ష రాసిన విద్యార్థులంతా తమకు ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునేందుకు ప్రైవేటు సంస్థల ‘కీ’తో కుస్తీ పడుతున్నారు.

Staff Nurse Results: స్టాఫ్‌నర్స్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదల

Staff Nurse Results: స్టాఫ్‌నర్స్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదల

స్టాఫ్‌నర్స్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌లో తమ మార్కులు తెలుసుకోవచ్చని బోర్డు కార్యదర్శి గోపికాంత్‌రెడ్డి సోమవారం వెల్లడించారు.

NEET UG 2025: ఘాటుగా నీట్‌

NEET UG 2025: ఘాటుగా నీట్‌

పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించే సమయంలో అభ్యర్థులను సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గడియారాలు, ఇతర గాడ్జెట్లను తీసివేయించారు. ఎప్పటిలాగానే.. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను కచ్చితంగా అమలు చేశారు.

Harish Rao: డిగ్రీ పరీక్షలు చేపట్టకపోవడం ప్రభుత్వ అసమర్థత

Harish Rao: డిగ్రీ పరీక్షలు చేపట్టకపోవడం ప్రభుత్వ అసమర్థత

రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీల పరిధిలో ఏప్రిల్‌లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను నేటికీ చేపట్టకపోవడం ప్రభుత్వ అసమర్థతేనని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

TG EAPCET-2025: ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌కు 13,137 మంది గైర్హాజరు

TG EAPCET-2025: ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌కు 13,137 మంది గైర్హాజరు

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్‌-2025 ముగిసింది. గత నెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగ ప్రవేశ పరీక్షలు జరగ్గా..

NEET Exam: నీట్‌ పరీక్ష రాసిన తల్లీకూతుళ్లు

NEET Exam: నీట్‌ పరీక్ష రాసిన తల్లీకూతుళ్లు

పెళ్లయి ముగ్గురు పిల్లలు పుట్టాక.. ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన పెద్ద కూతురితో కలిసి నీట్‌ పరీక్ష రాసింది. అందుకు ఆమె భర్త సహకారం సంపూర్ణంగా ఉండడం విశేషం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి