Home » Exams
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
పరీక్షల్లో రోస్టర్ విధానంలో నెలకొన్న లోపాలను సరిచేయాలని డిమాండ్ చేస్తూ ఏపీకి చెందిన అభ్యర్థులు హైదరాబాద్లో నిరసన వ్యక్తం చేశారు.
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో బీఆర్క్, బీ ప్లానింగ్ అడ్మిషన్లకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్ 2ఏ, 2బీ ప్రాథమిక కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన లాసెట్ షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
పరీక్షలకు ఉన్నత విద్యామండలి కన్వీనర్లను నియమించింది. పలు యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్లను కన్వీనర్లుగా నియమించి...
ప్రధాన మంత్రి తన స్కూల్ రోజుల్లో ఎదురైన కొన్ని అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ''నేను స్కూలులో చదువుతున్నప్పుడు నా చేతిరాత (హ్యాండ్ రైటింగ్) మెరుగుపరచేందుకు టీచర్లు చాలా కృషి చేశారు. టీచర్లు చేతిరాతలో నిపుణులో కానీ నేను అంతగా కాదు'' అని మోదీ నవ్వుతూ చెప్పారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఇకనుంచి రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలన్నీ సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. పరీక్షల్లో మరింత పారదర్శకత తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇంటర్ బోర్డు ఈ దిశగా చర్యలు చేపట్టింది.
గత నెలలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ.నరసింహారెడ్డితో కలిసి ఈ ఫలితాలను వెలువరించారు.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్సెట్ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి జరగనున్నాయి. ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు..
పదో తరగతి ప్రి ఫైనల్ పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి 15 వరకు జరగనున్నాయి. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సోమవారం షెడ్యూల్ ప్రకటించింది.