Home » Eluru
ఎన్డీబీ పథకం కింద చేపట్టిన రోడ్ల పనులను సోమవారం ఆయన పరిశీలించి, ఏలూరు జిల్లా రెవెన్యూ గెస్ట్హౌస్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఏలూరు: మండవల్లి మండలం బైరవపట్నం(Bairavapatnam)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించడంతో పక్షుల వేటగాళ్లకు చెందిన 20 ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి.
పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం విషయంలో అంతర్జాతీయ నిపుణుల సూచనలకే కేంద్ర జల సంఘం ఆమోద ముద్ర వేసింది.
Minister Nadendla Manohar: రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలూరు ఆస్పత్రిని మంత్రి మనోహర్ ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యసేవలపై ఆరా తీశారు.
కడప జిల్లా పులివెందులలో తొలిసారి కోడిపందేల జోరు కనిపించింది. పందేల్లో తొలి రోజే రూ.2 కోట్లు దాటినట్లు సమాచారం.
మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగిపోయింది. ఇసుక నుంచి బెరైటీస్ వరకూ... క్వార్ట్జ్ నుంచి గ్రానైట్ వరకూ దేన్నీ వదలకుండా వైసీపీ నేతలు, వారికి కొమ్ముకాసే కంపెనీలు అడ్డగోలుగా దోచుకొని రూ.కోట్లు దండుకున్నారు.
ఏలూరు జిల్లాలో బ్యాంకు మేనేజరు నుంచి లేడీ రౌడీ షీటరుగా అవతరించిన ఈమె హిస్టరీ అంతా ఆగడాలు.. అరాచకాలే! పని చేస్తున్న బ్యాంకులో బంగారం చోరీచేసిన వ్యవహారంలో ఉద్యోగం పోయింది.
Andhrapradesh: మర్రిబంధం గ్రామానికి చెందిన దోనపల్లి వెంకట్రావు గత కొంతకాలంలో లేడీ షీటర్ చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ వస్తున్నాడు. ఆమె ఆగడాలపై వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. దీంతో వెంకట్రావును ఎలాగైనా భయపెట్టాలని భావించిన పద్మావతి సమయం కోసం ఎదురు చూసింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వెంకట్రావును ప్రభావతి, ఆమె అనుచరులు పట్టుకున్నారు.
Fake Currency: ఏపీలోని రెండు జిల్లాల్లో దొంగ నోట్లు కలకలం రేగింది. మచిలీపట్నం నగరంలోని వైన్ షాప్లో ఓ వ్యక్తి మద్యం కొనుగోలు చేసి దొంగ నోట్లు ఇచ్చాడు. అలాగే ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమలలో కూడా నకిలీ కరెన్సీ కలకలం రేగింది.
జనసేన నేత వాకమూడి ఇంద్రకుమార్ పుట్టిన రోజు వేడుకల్లో మద్యం ఏరులై పారింది. అమ్మాయిలతో పూర్తి అశ్లీలంగా డ్యాన్సులు చేయించడంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.