Home » Elon Musk
2023 సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ సహా ప్రముఖ పారిశ్రామిక వెత్తలు భారీగా వారి సంపాదనను పెంచుకున్నారు. ఈ క్రమంలో వారికి ఏ మేరకు లాభం వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ బరిలో ఉన్న వివేక్ రామస్వామి, ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రచారంలో భాగంగా వివేక్ రామస్వామి ఇటీవల ``స్పేస్ ఎక్స్`` అనే అన్లైన్ చర్చా వేదికలో పాల్గొన్నారు.
ఎక్స్(ట్విటర్) సీఈఓ ఎలాన్ మస్క్ తన మంచి మనసును చాటుకున్నారు. యుద్ధంలో అతలాకుతలమైన ఇజ్రాయెల్-గాజాలోని ఆసుపత్రులకు భారీగా విరాళం ప్రకటించారు.
Israel-Hamas War: తను కావాలనే చేస్తాడో లేక అనుకోకుండా జరిగిపోతుందో తెలీదు కానీ.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొన్ని అనవసరమైన విషయాల్లో తలదూర్చి చిక్కుల్లో చిక్కుకుంటుంటాడు. ఫలితంగా.. లేనిపోని సమస్యలు ఎదురవ్వడంతో పాటు విమర్శలపాలవుతుంటాడు.
ఎక్స్(X)కి పోటీగా మెటా సీఈవో జుకర్ బర్గ్( Mark Zuckerberg).. థ్రెడ్స్(Threads) అనే సోషల్ మీడియా యాప్ తెచ్చారు. అయితే వారంరోజులుగా జుకర్ బర్గ్ థ్రెడ్స్ లో పోస్టులు పెట్టకపోవడంతో మస్క్ ఆయనపై వ్యంగ్యంగా స్పందించారు.
గాజా(Gaza)కు ఇంటర్నెట్ కనెక్టివిటీ తెగిపోవడంతో ఆ ప్రాంత ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. ఇలాంటి టైంలో ఇజ్రాయెల్ స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk)కి వార్నింగ్ ఇచ్చింది. గాజాకు స్పేస్ ఎక్స్ శాటిలైట్ ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించకూడదని.. లేదంటే స్టార్ లింక్(Star Link)తో ఇజ్రాయెల్ ప్రభుత్వం సంబంధాలు తెంచుకుంటుందని హెచ్చరించింది.
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (ట్విటర్) నూతన వినియోగదారులకు బిగ్ షాకిచ్చింది. ఎక్స్లో ‘నాట్ ఎ బాట్’ అనే కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై ఎక్స్లో నూతనంగా ఖాతా తెరిచే వినియోగదారులు సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆయనను అనుకోని చిక్కుల్లో నెడుతున్నాయి. ఇప్పటికే భారత్పై చేసిన ఆరోపణలు, మాజీ నాజీని సత్కరించడం వంటి వాటివల్ల ప్రపంచవ్యాప్తంగా...
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్(X) కి యూజర్లు తగ్గుతున్నారని కంపెనీ సీఈవో లిండా యాకారినో(Linda Yaccarino) తెలిపారు. ఏటా ఈ సంఖ్య పెరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా బూస్టర్ డోస్ పై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ బూస్టర్ డోస్ (Covid Booster Dose) తీసుకున్నాక తనలో వ్యాధి లక్షణాలు కనిపించాయని.. తీవ్ర జ్వరంతో బాధ పడుతూ ఆసుపత్రిలో చేరానని అన్నారు.