Home » Education
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారత సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుకునే మహిళా అభ్యర్థులకు శుభవార్త. ఇండియన్ ఆర్మీ NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 125వ కోర్సు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అవివాహిత మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
విద్యతోపాటు వ్యక్తిత్వం కూడా ముఖ్యమని విద్యార్థులకు కలెక్టర్ సుమిత్కుమార్ సూచించారు. విద్యాశాఖ- సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ‘షైనింగ్ స్టార్స్’ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
ఇస్రోలో ఉద్యోగం చేయాలనుకునే యువతకు మంచి అవకాశం వచ్చింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) 2026-27 సంవత్సరానికి అప్రెంటిస్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
బీటెక్ పూర్తి చేసిన యువతకు ఇండియన్ ఆర్మీలో అధికారి అయ్యే సువర్ణావకాశం వచ్చింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC-Tech) కింద 350 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఏపీ ఎప్సెట్ ఫలితాలు (AP EAPCET 2026) వెల్లడి కావడంతో అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. తొలి విడత ప్రవేశాలకు కౌన్సిలింగ్ షెడ్యూల్ను తాజాగా విడుదల చేశారు.
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా మొత్తం 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉపాధ్యాయులు ప్రతి క్షణం తమను అప్డేట్ చేసుకుంటూ నిరంతరం విద్యార్థులుగా బోధనలో అవగాహన పెంచుకోవాలని డీఈవో సుధాకర్ తెలిపారు.
జేఎన్టీయూలో ఆరువేల సర్టిఫికెట్ల మిస్సింగ్ వ్యవహారాన్ని అధికారులు తేలికగా తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.
యూనివర్సిటీలో వైస్చాన్స్లర్ తర్వాత అత్యంత కీలకమైన పదవి రిజిస్ట్రార్. అటువంటి వ్యక్తి లేకుండానే జేఎన్టీయూలో పాలన సాగిపోతోంది.