• Home » Education News

Education News

Classroom Seating Arrangement: యూ సీటింగ్‌!

Classroom Seating Arrangement: యూ సీటింగ్‌!

తరగతి గదిలో విద్యార్థులు ఒకరి వెనుక మరొకరు.. వరుసగా ఉన్న బెంచీల మీద కూర్చుంటారు. మొదటి, రెండు, మూడు వరుసల్లోని విద్యార్థులు తెలివైన పిల్లలని

Andhra School Education: పాఠశాల విద్య బలోపేతానికి అకడమిక్‌ ఫోరంలు

Andhra School Education: పాఠశాల విద్య బలోపేతానికి అకడమిక్‌ ఫోరంలు

పాఠశాల విద్య బలోపేతానికి అకడమిక్‌ ఫోరంలు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది..

JNTU: విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం.. ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల ఇష్టారాజ్యం

JNTU: విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం.. ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల ఇష్టారాజ్యం

పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా తయారైంది ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో విద్యార్థుల పరిస్థితి. జేఎన్‌టీయూ పరిధిలోని కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేస్తున్నాయి. జేఎన్‌టీయూ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

Gurukul Education: గురుకులాలకు భవనాల సమస్య పరిష్కరిస్తాం

Gurukul Education: గురుకులాలకు భవనాల సమస్య పరిష్కరిస్తాం

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాసంస్థలకు త్వరలో భవనాల సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అయ్యేలా..

IB Recruitment 2025: ఐబీలో ఉద్యోగాలు.. నెలకు లక్షా 42 వేల జీతం, అప్లై చేశారా లేదా..

IB Recruitment 2025: ఐబీలో ఉద్యోగాలు.. నెలకు లక్షా 42 వేల జీతం, అప్లై చేశారా లేదా..

మీరు కేంద్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా. అయితే మీకు శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు నెలకు రూ.లక్షా 42 వేల వరకు జీతం ఉంది.

Govt Schools: సర్కారు బడికి జై.. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల జోరు

Govt Schools: సర్కారు బడికి జై.. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల జోరు

జిల్లాలో 1,342 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 1,40,171 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన, కంప్యూటర్‌, సైన్స్‌ ల్యాబ్‌తోపాటు డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహించారు.

JNTU: ఆన్సర్‌షీట్లను దిద్దేందుకు ఆచార్యులు కరువు..

JNTU: ఆన్సర్‌షీట్లను దిద్దేందుకు ఆచార్యులు కరువు..

జేఎన్‌టీయూ వన్‌టైమ్‌ చాన్స్‌లో పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం రెండు నెలలుగా ఎదురు చూపులు తప్పడం లేదు. వాస్తవానికి జూన్‌ నెలఖరులోగా ఫలితాలను ప్రకటించాలని వర్సిటీ ఉన్నతాధికారులు భావించగా, కొన్ని సబ్జెక్టులకు జవాబు పత్రాల మూల్యాంకనం చేసేందుకు ఆచార్యులు దొరకని పరిస్థితి ఉన్నట్లు తెలిసింది.

IT Minister Sridhar Babu: డిగ్రీలు కాదు.. కావాల్సింది నైపుణ్యం

IT Minister Sridhar Babu: డిగ్రీలు కాదు.. కావాల్సింది నైపుణ్యం

ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రీల కంటే నైపుణ్యమే కీలకమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

Engineering Colleges: బీటెక్‌లో మరో 8వేల సీట్లు పెరిగే అవకాశం

Engineering Colleges: బీటెక్‌లో మరో 8వేల సీట్లు పెరిగే అవకాశం

రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Secretary Shafiyullah: పారదర్శకంగా హాస్టళ్ల ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు

Secretary Shafiyullah: పారదర్శకంగా హాస్టళ్ల ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు

రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాలతో పాటు వసతి గృహాల్లో ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు పారదర్శకంగా

తాజా వార్తలు

మరిన్ని చదవండి