Home » Editorial
తొలి దశ జనగణన ఈ ఏడాది మొట్టమొదటగా డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరువేల కోట్లు కేటాయించి, 33 ప్రశ్నలతో కూడిన గెజిట్ను విడుదల చేసింది....
ఆంధ్రప్రదేశ్ రాజధాని కేవలం అమరావతిలోనే ఉండే విధంగా కేంద్రం గతంలో చేసిన రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ...
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్తో చేస్తున్న యుద్ధంలో ఆయా దేశాలు, వారి మిత్రదేశాలే కాదు యావత్ ప్రపంచమే పరాజయం పాలవుతుంది. ఇజ్రాయెల్ పంతానికి అమెరికా అహంకారం...
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కావాలని పట్టుపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం నెరవేరింది. లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది....
‘ఊరు కొడితేనేమి ఫలం... పల్లె కొడితేనేమి ఫలం.. కొడితే బందర్ బస్తీలు కొట్టాలే.. మైసూరు కొట్టాలే, నెల్లూరు నేలాలే, గోల్కొండ కోట కొట్టాలే...’ ఇదీ సర్వాయి పాపన్న దృక్పథం. కల్లుగీత కత్తిని రాజ్యాధికార స్థాపన రణానికి...
చింతాడ ఆనంద్పాల్ కేసులో మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు షెడ్యూల్ కులాలకున్న రాజ్యాంగ రక్షణపై సందేహం కలిగించేలా ఉంది. తనపై ఆధిపత్య కులస్థులు...
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా...
చేనేత అంటే కేవలం వస్త్రమే కాదు.. లక్షల కుటుంబాలతో పెనవేసుకుపోయిన పోగు బంధం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ భాగం. దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఆధారపడేది చేనేత రంగం పైనే.
అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టి నెలరోజులు దాటుతోంది. ఇప్పటిదాకా ఇరాన్ యుద్ధరంగాన నిలబడటమే గొప్ప. మొదట్లో ఊదరగొట్టిన అంచనాల ప్రకారం, ఇరాన్ వారంరోజుల్లోనే అమెరికా పాదాక్రాంతం కావాలి.
ప్రతి ఎన్నికల సమయంలోనూ రాజకీయ నాయకులు హామీల వర్షం కురిపిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలు నిత్యం వందలాది సమస్యలతో సతమతమవుతూ ఉంటారు.