Home » Editorial
ఒకే ఒక టీమ్, ఒకే ఒక వ్యక్తి సారథ్యంలో 1956 నుండి 1986 మధ్య కాలంలో 5432 ప్రదర్శనలతో టికెట్ పెట్టి మరీ ప్రజల్ని రప్పించిన నాటకం రక్త కన్నీరు. దీన్ని అంత విజయవంతంగా నడిపిన చుండి నాగభూషణం పేరు దరిమిలా ‘రక్తకన్నీరు నాగభూషణంగా మారిపోయింది...
ముందుమాటలు గానీ, ఆవిష్కరణలు గానీ, పరిచయ సభలు గానీ లేని నా మొదటి పుస్తకం ‘ఎన’ 1999 జూలైలో గోసంగి నీలి సాహితి ద్వారా 35 కవితలతో, 64 పేజీలతో వెలువడింది.
కళ్ళకు గంతలు కట్టుకొని శూన్యంలో నడుస్తున్నాను ఒక చేతిలో కత్తి మరో చేతిలో డాలుతో యుద్ధానికి సన్నద్ధమైన సైనికుడిలా....
బ్రతుకంతా పదహారేళ్ళ ప్రాయంగా తోస్తుంది, బద్ధకమనేది దరిదాపులకైనా రాకుండా పారిపోతుంది, చిరుచిరుచీకట్లలోనే తెల్లవారుతుంది...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలో మార్పు కనిపిస్తోంది. ఏడాదిన్నర క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇంత కాలంగా అనేక సందర్భాలలో టేకిట్ ఈజీ ధోరణి ప్రదర్శించారు. సహచర మంత్రులతో స్నేహపూర్వకంగా వ్యవహరించారు.
విద్యార్థి ఎంత ఎదిగితే దేశం అంత ఎదిగి సుభిక్షమవుతుందనే సూత్రాన్ని ఆచరించి అందరికీ మార్గదర్శకంగా నిలిచిన గురు సార్వభౌముడు ఆచార్య తూమాటి దొణప్ప. భాషాశాస్త్రానికి తెలుగులో తగిన పుస్తకాలు దొరకని రోజుల్లో తేలికగా అర్థమయ్యేలా...
వర్సిటీల ప్రక్షాళన ఇలా మొదలుకావాలి! శీర్షికన జూన్ 13న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన డాక్టర్ వినయ్ కుమార్ వ్యాసానికి ఇది ప్రతిస్పందన. ఒక రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడానికి అవసరమైన అర్హతల కంటే కూడా అతిథి ఆచార్యులుగా పనిచేయడానికి ఎక్కువ అంతర్జాతీయ అర్హతల్ని వ్యాసకర్త ప్రతిపాదించారు.
దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కేటగిరీలో చేర్చాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మే 23న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. 1950 ఆగస్టు 10న రాష్ట్రపతి ఉత్తర్వుతో మొదలైన సమస్యకు, నేటికి కూడా పరిష్కారం చూపలేదు.
ప్రతి మంత్రిత్వ శాఖకు ఒక సంప్రదింపుల సంఘం ఉంటుంది. పార్లమెంటు ఉభయసభలలోని ఎంపీలను ఈ కమిటీలో సభ్యులుగా నామినేట్ చేస్తారు. అన్ని పార్టీలకు విధిగా ప్రాతినిధ్యముంటుంది. జూన్ 2024లో 18వ లోక్సభ ఏర్పాటైన తరువాత ఆర్థిక మంత్రిత్వశాఖ తన సంప్రదింపుల సంఘ సమావేశాన్ని ప్రప్రథమంగా ఈ జూన్ 19న నిర్వహించింది.
గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద ధన్వాడ, దానికి సమీపంలోని మరో పన్నెండు గ్రామాల ప్రజలు తమ గ్రామాలు, పొలాల మధ్యలో ఇథనాల్ ప్లాంటు నిర్మాణం ప్రారంభించేందుకు కంపెనీ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్నారు.