Home » Editorial
మన విదేశాంగ, వాణిజ్య వ్యవహారాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్సాయ్ చిన్లో 38వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా అరవైయేళ్ళుగా ఆక్రమించుకుని కూర్చుంది.
ప్రజల కళలను, అపురూప సాంస్కృతిక రూపాలను, భాష, సాహిత్యాల చిహ్నాలను, కళాఖండాలను పరిరక్షించడం వ్యవస్థల బాధ్యత. ప్రభుత్వ, ప్రభుత్వాధీన సంస్థలు ఈ విషయంలో ముందుకు వచ్చి వాటిని భవిష్యత్ తరాలకి అందించాల్సిన అవసరం ఉంది.
పెరిగిన ఆన్లైన్ లావాదేవీలతో మన దేశంలో పుంజుకున్న గిగ్ ఎకానమీ యువతకు అందమైన అబద్ధాన్ని అమ్ముతోంది. ‘‘ఇక్కడ ఏ బాస్ కేకలు లేవు, ఏ ఆఫీసు టైమింగులూ లేవు..
ఒక నిర్దిష్ట లక్ష్యంతో చేపట్టిన చర్యలు సమాజ విశాల ప్రయోజనాలకు హాని కలిగించేవి కావడం సమంజసమేనా? పది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం..
సిగాచీ ఫార్మా కంపెనీ పేలుడు ఘటన జరిగి ఏడాది పూర్తయింది. ఈ ఘటనలో మరణించిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల పరిహారం ఇంకా అందలేదు.
హైదరాబాద్ నగరం గ్లోబల్ వేదిక కావాలంటే ఇక్కడికి వచ్చే పర్యాటకుడు, నివసించే సామాన్యుడు కడుపు నిండా భోజనం చేసి, ఆరోగ్యంగా బయటకు వస్తాడనే భరోసా కల్పించడం పాలకుల ప్రాథమిక బాధ్యత.
ఒక కవి ఏ ప్రాంతానికి చెందినవాడనే ప్రశ్న తెలుగు సాహిత్య చరిత్రలో కొత్తది కాదు. బమ్మెర పోతన తెలంగాణవాడా కాదా? పాల్కురికి సోమన స్థానికత ఏంటి? వేములవాడ భీమకవి ఎక్కడివాడు? ఇలాంటి ప్రశ్నలు కేవలం చారిత్రక సందేహాలుగా..
ఈ క్షామము దాపురించిన నేలలో పుట్టి, రసజ్ఞతా నిర్మాణంలో తనదైన పాత్ర పోషించిన రచయిత డా. శాంతి నారాయణ. రాయలసీమ మట్టివాసనలు గుభాళించే శ్రామిక వర్గ రచయిత. సాహసవంతుడైన రచయిత.
నగరాల నరాల్లో ఇప్పుడు రక్తం కాదు,సైరన్ల శబ్దం ప్రవహిస్తోంది.గోడలన్నీఇటుకలతో కట్టబడలేదు – భయాలతో, అనుమానాలతో, నిశ్శబ్దాలతో నిర్మించబడ్డాయి.
చాలకాలంగా ఆ ఇంట్లో ఎవరున్నారో ఎవరూ అడగలేదు ఉదయం తలుపులు తెరిచిన వారెవరో..