Home » Editorial
జగన్ జమానాలో జరిగిన రీ సర్వే రైతులను సమస్యల ఉబిలో పడేసింది. వందేళ్ల తరువాత మేమే సర్వే చేస్తున్నాం అని గొప్పగా చాటుకొని రైతాంగానికి ఎన్నో సమస్యలను అంటగట్టింది జగన్ ప్రభుత్వం.
మహాభారతాన్ని ఆంధ్రీకరించిన సారస్వతమూర్తి తిక్కన. వర్ణవివక్ష కారణంగా ఆయన ఏడేళ్లుగా ఓ గదిలో బందీగా ఉంటున్నారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఆయన్ను విడుదల చేయలేకపోయారు.
విప్లవం పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే పేరు.. అల్లూరి సీతారామరాజు. ఆయన విప్లవ వీరుడు, తెలుగు జాతి ముద్దు బిడ్డ. బ్రిటిషర్లను గడగడలాడించి, వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీరపుత్రుడు.
ఈ దేశంలో ఇంగ్లీషు మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు రానున్నాయి. అటువంటి భారతదేశ ఆవిర్భావం మరెంతో దూరంలో లేదు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభిభాషించారు మరాఠీ భాషీయులపై హిందీని రుద్దేందుకు జరిగే ఎటువంటి ప్రయత్నాన్ని సహించబోమని మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేన నాయకుడు రాజ్ ఠాక్రే గర్జించారు.
నేడు జూలై 4న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించబోయేది కేవలం కార్యకర్తల సభ మాత్రమే కాదు.
నిజాం రాజ్యంలో ఉన్న ఒక ప్రాంతం విస్నూరు. దీని దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి. 60 గ్రామాలు ఇతని అధీనంలో ఉండేవి. కడవెండి గ్రామం వాటిలో ఒకటి. ఈ గ్రామంలోనే దేశముఖ్ తల్లి జానమ్మ ఉంటూ తన అకృత్యాలను కొనసాగిస్తూ ఉండేది.
మనం ఇప్పుడు ఒక కొత్త ప్రపంచంలో ఉన్నాం. తార్కిక క్రమం లోపించిన సంఘటనలు సంభవిస్తున్నాయి. ఏదీ అర్థవంతమైనదిగా కనిపించడం లేదు.
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పాతికమంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపివేసిన ఘటనను క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఖండించినందుకు సంతోషించాల్సిందే.
రాష్ట్రం విడిపోయి పదకొండేళ్ళు అవుతున్నా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి గాని, ఎప్పుడో అంతర్జాతీయ హోదా ఉన్న విశాఖపట్నం విమానాశ్రయానికి గాని, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి గాని కనీసం ఒక్క డైలీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీస్ తెచ్చుకోలేకపోయాం.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు సుమారు అయిదు లక్షల మందిలో మూడు లక్షల మంది ఆదివాసులే! ప్రాజెక్టు రాకముందు వరకూ వారికి ఇదేమిటో ఏమాత్రం తెలియదు. తమ గ్రామాలు, అడవులు, నదులు, వాగులు...