Home » Editorial
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాత్మకంగా ముందు నిలిచిన టీఆర్ఎస్ పార్టీయే అధికారం చేపట్టడం న్యాయమని, ఉద్యమ ఆకాంక్షలు ప్రకటించిన పార్టీగా అది ప్రజలకు న్యాయం చేస్తుందని ప్రజలు నమ్మారు, అధికారం కట్టబెట్టారు...
ఎందరో సామాన్యులను కవులుగా, రచయితలుగా, ప్రజా కళాకారులుగా కమ్యూనిస్టు ఉద్యమం సృష్టించుకుంది. అలాంటి వారిలో ప్రముఖ అభ్యుదయ రచయిత, కమ్యూనిస్టు కవి... కాగితాల రాజేశ్వరరావు(కె.రా) ఉద్యమంతో మమేకమై...
రాష్ట్రాభివృద్ధికి కీలక పాత్ర పోషించే బడ్జెట్ రూపకల్పన వెనుక ఎంతో కసరత్తు, దూరదృష్టి ఉంది. స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యంగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ 2025–26లో రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అప్పుల భారం...
‘వందేమాతరం’లోని ఆరు చరణాలను ఆలపించడాన్ని నిర్బంధం చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమైనవి. మన రాజ్యాంగ నిర్మాతలు, జాతి పెద్దల నిర్ణయానికి భిన్నంగా ఈ ఉత్తర్వులు...
కష్టకాలం అందరికీ ఉంటుంది. ఇష్టకాలమే ఉండాలని అందరమూ కోరుకుంటాం. నిజజీవితంలో అది సాధ్యంకాదు. ఇష్టకాలంలో కంటే కష్టకాలంలోనే వ్యక్తికైనా దేశానికైనా భవిష్యత్తును కొత్తదారుల్లో...
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి చెమటలు పట్టించింది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లే. ముఖ్యంగా Is India Becoming a Dictatorship? అంటూ అద్భుతమైన, ఆధారసహితమైన రీసెర్చ్ కంటెంట్తో...
ఎప్పటికీ తరగని ఆహారాన్నిచ్చే దైవికమైన పాత్రను అక్షయ పాత్ర అంటారు. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఎంత మంది ఆకలినైనా తీర్చేందుకు ధర్మరాజు వరంగా అడిగితే, సూర్యభగవానుడు....
తెలంగాణలో అధికారం చేపడితే భూమిలేని దళితులకు, పేదలకు ప్రతి కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తామని చెప్పిన ప్రభుత్వాల మాటలు నీటి మూటలుగా మారాయి. 2021 నవంబర్, 21న....
తెలంగాణలో కల్లుగీత వృత్తిపై ఆధారపడి ఐదు లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. తరతరాల నుంచి వృత్తి చేసుకుంటూ ప్రభుత్వాలకు వీరు కోట్లాది రూపాయలు పన్నులు చెల్లించారు. ప్రాణాలు కోల్పోతామని..
రక్తం మరిగిన పులి.. క్రూరంగా ప్రవర్తిస్తున్న పులి.. మనుషుల వెంట పడుతున్న పులి.. పశువులను చంపుతున్న పులి.. ప్రమాదకారిగా మారిన పులి... ఇలా రకరకాల పదాలు...