• Home » East Godavari

East Godavari

ఎడ్ల పందేలు సంప్రదాయాల్లో భాగం

ఎడ్ల పందేలు సంప్రదాయాల్లో భాగం

రంగంపేట, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎడ్ల పందేలు, కోడి పందేలు మన సంప్రదాయాల్లో, గ్రామీణ సంస్కృతిలో భాగమని, ఇవి లేకపోతే నాణ్యమైన పశుపక్ష్యాదుల సంపద అంతరించిపోతుందని, చట్టాన్ని అతిక్రమించకుండా ఇలాంటి పందేలను ఆదరించి పోషించుకోవాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మం డలం వడిశలేరు గ్రామం వద్ద గన్ని సత్యనారాయణమూర్తి స్మారక 6వ వార్షిక రాష్ట్రస్థా

Stella Ship: కాకినాడలోని స్టెల్లా షిప్‌కు మోక్షం..

Stella Ship: కాకినాడలోని స్టెల్లా షిప్‌కు మోక్షం..

కాకినాడ: ఎట్టకేలకు కాకినాడలోని స్టెల్లా షిప్‌కు మోక్షం లభించింది. జనవరి 4న బియ్యం లోడుతో పశ్చిమ ఆఫ్రికా దేశానికి బయలుదేరనుంది. రేషన్ బియ్యం నిల్వల ఆరోపణలతో కాకినాడ యాంకరేజ్ పోర్టులో 48 రోజులుగా నౌక నిలిచిపోయిన విషయం తెలిసిందే.

మంత్రి నాదెండ్లకు ఘన స్వాగతం

మంత్రి నాదెండ్లకు ఘన స్వాగతం

కోరుకొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సివిల్‌ సప్లయి శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌కు శనివారం తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రమాదాల్లో బాధితులైన జనసేన క్రియాశీలక సభ్యులకు బీమా చెక్కులు అందజేసేందుకు వచ్చిన మంత్రి నాదెండ్లకు మధురపూడి విమనాశ్రయం వద్ద పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్‌, ఎమ్మెల్యే బత్తుల బలరామకృ

నౌ..కాకినాడ!

నౌ..కాకినాడ!

నౌ..కాకినాడ.. ఈ టైమ్‌ కాకినాడది.. అవును మరి నిజమే.. ఎందుకంటే షిప్‌ తయారీ కేంద్రంగా మారనుంది.. ఆ కేంద్రం అంటే మాటలా.. మన రాష్ట్రంలో ఒక్క విశాఖలో మాత్రమే ఉంది.. ఇప్పుడు కాకినాడలోనూ అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మారిటైం బోర్డు పాలసీలో నౌకల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.. ఈ నేపథ్యంలో ఆ కేంద్రానికి కాకినాడ అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదనలు పంపారు. దీంతో కాకినాడ టైం నేడో రేపో మారనుంది.. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు..

Elephant Leela : చిట్టిబాబాజీ ఆశ్రమ ఏనుగు ఆకస్మిక మృతి

Elephant Leela : చిట్టిబాబాజీ ఆశ్రమ ఏనుగు ఆకస్మిక మృతి

ఊరు కన్నీళ్లు పెట్టింది.. అయ్యో పాపం అంటూ నివాళులర్పించింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం..

కాకినాడ ‘పీఆర్‌’లో జాతీయస్థాయి సదస్సు

కాకినాడ ‘పీఆర్‌’లో జాతీయస్థాయి సదస్సు

కాకినాడ రూరల్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ పీఆర్‌ ప్రభుత్వ అటానమస్‌ డిగ్రీకళాశాలలో సోమవారం ప్రిన్సిపాల్‌ బీవీ తిరుపాణ్యం అధ్యక్షతన కళాశాల తెలుగు,హిందీ వి భాగాధిపతి డాక్టర్‌ పి.హరిరామ్‌ప్రసాద్‌ ఆధ్వ ర్యంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా జాతీయస్థాయి సదస్సు నిర్వహించా

సచివాలయంలో మద్యం బాటిళ్లు

సచివాలయంలో మద్యం బాటిళ్లు

రాజమహేంద్రవరం రూరల్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మద్యం బాటిళ్లు బ్యాగ్‌లో పెట్టుకుని సచివాలయానికి తీసుకెళ్లిన ఘటన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం శాటిలైట్‌ సిటీ గ్రామసచివాలయంలో జరిగింది. ఇద్దరు వీఆర్వోలు వారి క్యాబిన్‌లో మద్యం బాటిళ్లు క

గీత కులాలకు కూటమి అధిక ప్రాధాన్యం

గీత కులాలకు కూటమి అధిక ప్రాధాన్యం

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గీత కులాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ అధిక ప్రాధాన్యమిచ్చారని కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. తూర్పు గోదావరి రాజమహేంద్రవరం లాలాచెరువులో శెట్టిబలిజ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ కుడుపూడి సత్తిబాబు, 15 మంది డైరెక్టర్ల ప్రమాణస్వీకారోత్సవం, శెట్టిబలిజ వెన్నుదన్ను సభ శాసనమండలి

కన్నేశారు!

కన్నేశారు!

అంతా మా ఇష్టం... మమ్మల్ని అడిగే వారెవరు... ఏదైనా వస్తే మేము చూసుకుంటాం... అంటూ నాయకులు భరోసా ఇస్తుండడంతో రెవెన్యూ అధికారులు వారికి వత్తాసు పలుకుతూ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గోదావరి జిల్లాల క్రీడాభివృద్ధికి కృషి

గోదావరి జిల్లాల క్రీడాభివృద్ధికి కృషి

దివాన్‌చెరువు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వ్యాయామ విద్య అధ్యాపకులంతా సమష్టిగా పనిచేసి గోదావరి జిల్లాల క్రీడాభివృద్ధికి కృషిచేయాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వై.శ్రీనివాసరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నన్నయ వర్శిటీ విద్య కళాశాల ఆధ్వర్యంలో రెండు రో

తాజా వార్తలు

మరిన్ని చదవండి