Home » Drugs Case
హీరోలు సినిమా పాత్రలనే కాదు.. నిజజీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ జోలికి వెళ్లలేదని చెప్పారు. హీరోలు రామ్చరణ్, విజయ్ దేవరకొండ ఇంత పెద్ద సాయికి ఎదిగారంటే వాళ్లు డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉండటమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.
ఏవోబీలో కొనుగోలు చేసిన గంజాయిని తమిళనాడు తరలిస్తుండగా ఈగల్ బృందాలు పట్టుకున్నాయి.
డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈగల్ చీఫ్, ఐజీ రవికృష్ణ ఉద్ఘాటించారు. గంజాయి, ఏండీఏంఏ డ్రగ్స్ వాడుతున్న వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నామని ఐజీ రవికృష్ణ హెచ్చరించారు.
రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సులో మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం ప్రకారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బృందం ఆ మహిళ ప్రయాణిస్తోన్న బస్సు వెంబడి..
భాగ్యనగరంలో ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. గచ్చిబౌలిలోని పలు పబ్బులపై రైడ్స్ చేశారు. ఎస్ఎల్ఎన్ టెర్మినల్ మాల్లోని పబ్బుల్లో పోలీసులు డ్రగ్స్ తనిఖీలు నిర్వహించారు.
సందర్శకులుగా వస్తున్న నైజీరియన్లు.. డ్రగ్స్తో ఇక్కడి యువతను పెడదారి పట్టిస్తున్నారు. పోలీసులు వీరి ఆట కట్టిస్తు్న్నా.. కొత్తకొత్త మార్గాలను వెతుక్కుంటూ యువతను డ్రగ్స్కు బానిసలుగా మారుస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా విజయవాడకు సరఫరా అవుతున్న డ్రగ్ వ్యవహారాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ముగ్గురు యువకులను అరెస్టు చేసి..
విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కూకట్పల్లి డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న కానిస్టేబుల్ గుణశేఖర్తో పాటూ మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Drugs Case: కూకట్పల్లి డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కానిస్టేబుల్ గుణశేఖర్ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. గుణశేఖర్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.