Home » Donald Trump
ప్రపంచ దేశాలపై, ముఖ్యంగా భారత్పై అడ్డగోలు సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అక్కడి ఫెడరల్ అప్పీల్స్ కోర్టు షాకిచ్చింది.
సుంకాల విధింపు చట్టవ్యతిరేకమంటూ స్థానిక కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చే వరకూ సుంకాలు అమల్లోనే ఉంటాయని స్పష్టం చేశాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉందని అమెరికా అధ్యక్ష కార్యాలయం..
భారత్పై సుంకాలతో అమెరికా తనకు తానే నష్టం చేసుకుంటోందని అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వుల్ఫ్ అభిప్రాయపడ్డారు. ఈ సుంకాలు.. ఏనుగుపై ఎలుక దాడి చేయడం లాంటివని వ్యాఖ్యానించారు. ట్రంప్ చర్యలతో బ్రిక్స్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలతో.. ఇప్పటి వరకూ ఆ దేశానికి భారత్ నుంచి వెళ్తున్న దాదాపు 4,820 కోట్ల డాలర్ల..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చిన వేళ భారత్ కౌంటర్ ప్రణాళికలు రూపొందిస్తోంది. తక్షణం ప్రభావితమయ్యే రంగాలను రక్షించుకునేందుకు..
కొత్త ట్రేడ్ టారిఫ్స్ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారత ప్రధాని మోదీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డోనాల్డ్ ట్రంప్ నాలుగు సార్లు ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినా మోదీ కాల్స్ లిఫ్ట్ చేయలేదట..
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు బూచీగా చూపుతూ ట్రంప్ భారతదేశంపై విధించిన అదనపు 25 శాతం సుంకం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఇది భారత్ పై విధించిన సుంకాల మొత్తాన్ని 50 శాతానికి తీసుకువచ్చింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా రక్షణ శాఖ పేరు తనకు..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దన్నా వినడం లేదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై విధించిన 25శాతం అదనపు సుంకాలు బుధవారం 27వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి....