• Home » DMK

DMK

Minister Raghupati: మంత్రి సంచలన కామెంట్స్.. బీజేపీకి ‘సి’ టీం టీవీకే పార్టీ..

Minister Raghupati: మంత్రి సంచలన కామెంట్స్.. బీజేపీకి ‘సి’ టీం టీవీకే పార్టీ..

రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ‘సి’ టీం టీవీకే పార్టీ.. అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని లేపుతున్నాయి. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ‘పొలిటికల్ హీట్’ బాగా పెరిగిపోయింది.

Minister KN Nehru: ‘సర్‌’ ఫారాలను డీఎంకే శ్రేణులు పూరించడం తప్పా..

Minister KN Nehru: ‘సర్‌’ ఫారాలను డీఎంకే శ్రేణులు పూరించడం తప్పా..

తెలియని వారికి ఎస్‌ఐఆర్‌ ఫారాలను డీఎంకే శ్రేణులు పూర్తిచేయడం తప్పా అని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ ప్రశ్నించారు. ఈ నెల 9వ తేదీ తన జన్మదినం సందర్భంగా టీటీడీలో ఒక రోజు అన్నదానం కోసం రూ.44 లక్షలు కేఎన్‌ నెహ్రూ విరాళంగా అందజేసిన వ్యవహారం సోషల్‌ మీడియాలో వివాదాస్పదంగా మారింది.

TVK Vijay: దుష్ట పరిపాలనకు చరమగీతం పాడతాం...

TVK Vijay: దుష్ట పరిపాలనకు చరమగీతం పాడతాం...

గడిచిన నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో కపట నాటకాలాడుతున్న దుష్టశక్తుల పాలనకు చరమగీతం పాడనున్నామని, వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశక్తి విలువ తెలియజేస్తామని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్‌ ధ్వజమెత్తారు.

DMK MP Kanimozhi: ప్రజాస్వామ్యాన్ని చంపే యత్నమే ‘సర్‌’...

DMK MP Kanimozhi: ప్రజాస్వామ్యాన్ని చంపే యత్నమే ‘సర్‌’...

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పేరుతో ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు యత్నిస్తున్నారని డీఎంకే ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. తూత్తుకుడిలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ముందు ‘సర్‌’ అత్యవసరంగా అమలుచేయాల్సిన అవసరం లేదన్నారు.

Chennai News: డీఎంకే జెండాకు 75 యేళ్లు..

Chennai News: డీఎంకే జెండాకు 75 యేళ్లు..

నలుపు, ఎరుపు రంగులు కలిగిన డీఎంకే పతాకం రూపొందించి 75 యేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం వళ్లువర్‌కోట్టం లో రెండు రోజుల సదస్సు నిర్వహించనున్నారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి.

Tamil Nadu SIR: ఎస్ఐఆర్‌పై సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్

Tamil Nadu SIR: ఎస్ఐఆర్‌పై సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్

తమిళనాడు ప్రజల ఓటు హక్కులను లాక్కుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు హడావిడిగా ఎస్ఐఆర్‍ను అమలు చేయాలనుకుంటున్నారని, దీనికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఐక్యంగా తమ గొంతు వినిపించాల్సి ఉందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్టాలిన్ తెలిపారు.

Chennai News: రాష్ట్రంలో 2026 ఎన్నికల తర్వాత బీజేపీ అదృశ్యం..

Chennai News: రాష్ట్రంలో 2026 ఎన్నికల తర్వాత బీజేపీ అదృశ్యం..

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అదృశ్యమవుతుందని, డీఎంకే మళ్లీ అధికారం చేపడుతుందని మంత్రి రఘుపతి జోస్యం చెప్పారు. పుదుకోటలో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఎస్‌ఐఆర్‌పై నవంబరు 2వ తేది అఖిలపక్ష సమావేశం తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు.

CM Stalin: మా బంధం పటిష్ఠం.. రాహుల్‌ ఆప్యాయత అమోఘం

CM Stalin: మా బంధం పటిష్ఠం.. రాహుల్‌ ఆప్యాయత అమోఘం

డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు పూర్వం సిద్ధాంతపరంగా వేర్వేరు మార్గాల్లో పయనించినా ప్రస్తుతం దేశ సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి ఒకే కూటమిలో కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. మతత్త్వపార్టీ బీజేపీకి వ్యతిరేకంగా రెండు పార్టీలూ సమైక్యంగా పోరాడుతున్నాయని చెప్పారు.

TVK Vijay: విజయ్‌ భరోసా.. మీకు అండగా ఉంటా..

TVK Vijay: విజయ్‌ భరోసా.. మీకు అండగా ఉంటా..

గత నెలలో కరూర్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని ‘తమిళగ వెట్రి కళగం’ అధ్యక్షుడు విజయ్‌ భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబీకులను వారిళ్లకే వెళ్లి పరామర్శించడానికి రాలేకపోయినందుకు తీవ్ర భావోద్వేగంతో క్షమాపణ అడిగారు. కరూర్‌లో రోడ్‌షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబ సభ్యులను, గాయపడినవారిని విజయ్‌ పరామర్శించారు.

Dy CM Udhayanidhi Stalin: విశ్వాసం ఉన్నవారికి దీపావళి శుభాకాంక్షలు..!

Dy CM Udhayanidhi Stalin: విశ్వాసం ఉన్నవారికి దీపావళి శుభాకాంక్షలు..!

తమిళనాడు ఉప-ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన తీరుపై రాజకీయ దుమారం రేగుతోంది. ఉదయనిధి ఒక పబ్లిక్ మీటింగ్‌లో శుభాకాంక్షలు చెప్పాలా.. వద్దా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయంటూ మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి