Home » diabetes
సమాజంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఊబకాయం(Obesity). ఒక్కసారి దీని బారిన పడ్డామా ఇక అంతే సంగతులు. ఊబకాయంతో షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది శుభవార్తే. ఇకపై వారు నిత్యం ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వారానికి ఒక్కసారి ఇన్సులిన్ చేసుకొంటే సరిపోతుందని గుంటూరుకు చెందిన షుగర్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎ.రామ్కుమార్ స్పష్టం చేశారు.
మీరు మాంసాహార ప్రియులా? అవకాశం దొరికితే రెడ్ మీట్(మేక, గొర్రె, పంది తదితర జంతువుల మాంసం)ను ఇష్టంగా లాగించేస్తుంటారా? అయితే, కొంచెం జాగ్రత్త పడాల్సిందే.
కాళ్లల్లో ఆనెలు(Foot corn) ఉంటే సూదులతో ఎవరో గుచ్చినట్టు అనిపిస్తుంది. చెప్పులు లేకుండా నడిచేవారికి, మధుమేహం ఉన్నవారికి ఆనెలు వస్తాయి. ఆనెలున్న వారు బరువులెత్తుతుంటే ఆ బాధ వర్ణనాతీతం.
డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పండ్లు తినడం ఆరోగ్యమే అయినా..
కేవలం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ద్వారా వ్యక్తి ఆహార శైలిని మొత్తం ఇది తారుమారు చేస్తుంది. మధుమేహం లేనివారు ఏ ఆహారాలు తినాలన్నా పెద్దగా ఆలోచించక్కర్లేదు. కానీ..
భారతదేశంలో 101 మిలియన్ల మంది డయాబెటిక్ రోగులు, 136 మిలియన్ల ప్రీడయాబెటిక్ రోగులు ఉన్నారు. ఇది కేవలం మధ్య వయస్కులు, వృద్దులలోనే కాకుండా చిన్న వయసు వారిలో కూడా వస్తోంది.
వర్షాకాలం వచ్చిందంటే వైరల్ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు సమస్యల గురించి జాగ్రత్తలు తీసుకునేవారు ఎక్కువ. మరికొందరు ఆహారం, నీరు కలుషితం అవుతుందని వాటి నుండి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడతారు. ఇవి కాకుండా మధుమేహ రోగులకు పెద్ద ముప్పు పొంచి ఉంది.
షుగర్.. వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న వ్యాధి ఇది. ప్రతి 10 మందిలో నలుగురు మధుమేహంతో బాధపడుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మధుమేహం(Diabetes) వచ్చిందంటే చాలు.. తెగ హైరానా పడిపోయి ఆసుపత్రులకు పరిగెత్తుతుంటారు.
ఈ మధ్య కాలంలో మధుమేహం కేసులు పెరుగుతూ ఉండటంతో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఆహారానికి గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఇది మధమేహం ఉన్నవారు ఆహారాన్ని ఎంపిక చేసుకోవడానికి సహాయపడుతుంది.