Home » diabetes
మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడం బెండకాయ వల్ల సాధ్యమవుతుందని ఆహార నిపుణులు అంటున్నారు. అసలు బెండకాయనీరు మధుమేహ రోగులకు ఎందుకు బాగా పనిచేస్తుంది . దీని ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..
నిద్రను గొప్ప ఔషదంగా పేర్కొంటారు వైద్యులు. రోజూ కనీసం 8 గంటలు నిద్రపోయేవారు అనారోగ్యాలకు దూరంగా ఉంటారని అంటుంటారు. అయితే పేలవమైన జీవనశైలి కారణంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ ప్రమాదం వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు కొత్తగా మరో నిజం బయటపడింది.
కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనేక సమస్యలు వస్తాయి. వీటికి తోడు షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదమూ ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రచురించిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
రక్తంలో చక్కెర నిల్వలు పడిపోతే మెదడు సామర్థ్యం తగ్గడం, కళ్లు తిరగడం, నీరసం, వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. సుదీర్ఘకాలం ఈ సమస్యతో బాధపడితే మెదడు సామర్థ్యం కూడా దెబ్బతింటుందని అంటున్నారు.
మధుమేహం(Diabetic).. ఈ వ్యాధి గురించి తెలియని వారుండరు. దేశంలో ప్రతి 11 మందిలో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారు. షుగర్ అదుపులో ఉండకపోతే గుండె, మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే డయాబెటిస్ వచ్చే కొన్నేళ్ల ముందే రోగి ప్రీ డయాబెటిక్ పరిస్థితిని ఎదుర్కుంటాడు. ప్రీ డయాబెటిక్తో పోరాడుతున్నట్లు తెలుసుకోకపోవడంతోనే చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు.
సాధారణంగా డయాబెటిక్ రోగులు తీపి పదార్థాలను నివారించాలని వైద్యులు సలహా ఇస్తారు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని పెంచుతాయి. మధుమేహ రోగులు తినకూడదని చెప్పే పండ్లలో మామిడి కూడా ఉంటుంది. కానీ
అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి సమస్యలు తొలగించుకోవడానికి కాల్చిన వంకాయలను తినడం మంచిదంటున్నారు ఆహార నిపుణులు. దీని గురించి అసలు నిజాలివీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ఫేక్ అని పోలీసులు తేల్చారు. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొందరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్రేస్ గార్సియా ఫేస్ బుక్ ప్రొఫైల్లో వీడియోను పోస్ట్ చేశారని గుర్తించారు.
చక్కెరపై ప్రజల్లో నెలకొన్న భయాలు వాస్తవాలు ఇవే!
Milk Benefits: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇందుకు కారణం సరికాని జీవనశైలి.. జంక్ ఫుడ్స్ అతిగా తినడం వంటి వాటి కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు మధుమేహం బారిన పడుతున్నారు.