Home » Dharmapuri Arvind
రెండు రాష్ట్రాలను కలపాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు.
తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ కమిటీ వేసిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హైకోర్టును ఆశ్రయించారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి జరగడం దురదృష్టకరమని ఆ పార్టీ నేత విజయశాంతి అన్నారు.
టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి(MLC Jeevan Reddy) కూడా.. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత(mlc kavitha)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కవితకు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి చేసిన వారిలో 8 మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) రాజకీయ జీవితం ముగిసిందని ఎంపీ అర్వింద్ (MP Arvind) జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే ఇందూరులోనే తనపై కవిత పోటీ చేయాలని సవాల్ విసిరారు.
సీఎం కేసీఆర్.. అండర్ గ్రౌండ్ చీఫ్ మినిస్టర్గా పని చేస్తున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి(Union Minister Prahlad Joshi) విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎంపీ అరవింద్(MP Arvind) ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి చేశారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.