TS News: హైకోర్టుకు ఎంపీ ధర్మపురి అర్వింద్

ABN , First Publish Date - 2022-11-29T11:40:06+05:30 IST

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హైకోర్టును ఆశ్రయించారు.

TS News: హైకోర్టుకు ఎంపీ ధర్మపురి అర్వింద్

హైదరాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) హైకోర్టును ఆశ్రయించారు. తనను చంపుతానని మీడియా ముఖంగా చెప్పిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavita)పై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో తెలిపారు. కుటుంబ సభ్యులను అవమానించిన కవితపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎంపీ అర్వింద్ (BJP MP) పిటిషన్‌పై మరికాసేపట్లో హైకోర్టు విచారించనుంది.

Updated Date - 2022-11-29T11:40:07+05:30 IST