Home » Dharmapuri Arvind
తెలంగాణ బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్లకు కేంద్రం భద్రతను కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురు నేతలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు సీఆర్పీఎఫ్ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది.
కాంగ్రెస్లో చేరికలపై ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్లో చేరే వారంతా త్వరలో బీజేపీలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్లో భారీ చేరికలు అంటూ జరుగుతున్న ప్రచారం మీడియా సృష్టే. ముఖ్యమంత్రి కేసీఆర్ పని కట్టుకుని కాంగ్రెస్కు హైప్ చేయిస్తున్నారు. తొందరపడి
రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డబ్బులు స్పాన్సర్ చేసే అంశం బయట పెట్టారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) తిరిగి కాంగ్రెస్లో చేరిన అంశం వివాదానికి దారితీసింది. ఆయన కుటుంబంలో చిచ్చు రేపిన విషయం తెలిసిందే.
తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు...
బండి సంజయ్(Bandi Sanjay Kumar) చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనని ఎంపీ అర్వింద్ అనడంపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి(Vijayashanthi) స్పందించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య తరచూ మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది.
తెలంగాణ సచివాలయం (Telangana Secretariat)పై బీజేపీ (BJP) జెండా ఎగరడం ఖాయమని బీజేపీ ఎంపీ అర్వింద్ (BJP MP Arvind) జోస్యం చెప్పారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు విమర్శలు చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేశారు.