Home » Devotional
కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా దేవాదాయ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ఆన్లైన్ సేవలను అధికారికంగా ప్రారంభించింది..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐలోని మల్లన్న జాతర మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ జాతరకు ఉమ్మడి జిల్లా నుంచేగాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. కాగా.. జాతరను పురష్కరించుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆ రాశి వారికి ఈ వారం అంతా లాభదాయకమేనని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని, ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయని తెలుపుతున్నారు. మొత్తంగా ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
బోయకొండ పుణ్యక్షేత్రంలో నిధుల దుర్వినియోగం, అవకతవకలపై విచారణ చేపట్టినట్లు కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ పేర్కొన్నారు.
విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారికి నిర్వహించే నిత్య పూజలో ఉపయోగించే పాలలో పురుగు కనిపించడంతో తీవ్ర కలకలం నెలకొంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం అర్చన సమయంలో చోటు చేసుకుంది..
తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం వేకువ జామున శ్రీవారి ఆలయంలోని పవిత్రమైన వైకుంఠ ద్వారాలను అధికారికంగా మూసేసింది. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాత్రమే ఈ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ దర్శనం భక్తులకు అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు ఈ అపూర్వ దర్శనానికి తరలివచ్చారు.
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వచ్చి దర్శించుకుంటారు. అప్పన్నస్వామిని దర్శించుకున్న అనంతరం వారికి తోచిన కానుకలను సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో విశాఖపట్నం సింహాచలం అప్పన్నస్వామి హుండీకి భారీ ఆదాయం వచ్చింది..
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రితో ముగియనున్నాయి. గత తొమ్మిది రోజులుగా లక్షలాది మంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం.. వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించింది.
హిందూమతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యం ఉంది. చాలా మంది వాస్తు శాస్త్రం ప్రకారమే తమ ఇళ్లను నిర్మిస్తుంటారు. వాస్తు ప్రకారమే ఇంట్లో సామగ్రిని అమర్చుతారు. వాస్తు అనేక సమస్యలకు పరిష్కారాలను..