• Home » Devotional

Devotional

శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో జరుగుతున్న మతపరమైన హక్కులు, ఆచారాలు, ప్రభుత్వ జోక్యంపై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా శబరిమల కేసు సంబంధిత విచారణలో ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

‘సంస్కృతి’ ట్రస్ట్ ఆధ్వర్యం శిక్షణ శిబిరం

‘సంస్కృతి’ ట్రస్ట్ ఆధ్వర్యం శిక్షణ శిబిరం

శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్మృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో సంధ్యావందన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. మే 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ హైదరాబాదు, కుంట్లూరులోని శ్రీ వేద వ్యాస పాఠశాలలో ఈ కార్యక్రమం జరగనుంది.

యాదగిరిగుట్టలో భక్తుల సందడి.. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి పోటెత్తిన జనం

యాదగిరిగుట్టలో భక్తుల సందడి.. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి పోటెత్తిన జనం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్, ప్రత్యేక పూజల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు.

చైత్ర అమావాస్య.. ఈ రాశుల వారు ఇలా చేస్తే..

చైత్ర అమావాస్య.. ఈ రాశుల వారు ఇలా చేస్తే..

అమావాస్య తిథి వేళ స్నాన, జప, తర్పణాల వల్ల పితృదేవతలు శాంతిస్తారని పెద్దలు చెబుతారు. అలా చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందంటారు.

శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

శ్రీరాముని విగ్రహానికి స్వస్తి.. కోటిపల్లి తీరంలో శాస్త్రోక్తంగా నిమజ్జనం

శ్రీరాముని విగ్రహానికి స్వస్తి.. కోటిపల్లి తీరంలో శాస్త్రోక్తంగా నిమజ్జనం

విజయనగరం జిల్లాలోని రామతీర్ధం కొండపై ఉన్న పురాతన శ్రీరాముని విగ్రహం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ధ్వంసమవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఘటనపై అప్పట్లో దర్యాప్తు కూడా జరిగింది.

సింహాచలంలో గంధం సమర్పణ కార్యక్రమానికి శ్రీకారం

సింహాచలంలో గంధం సమర్పణ కార్యక్రమానికి శ్రీకారం

విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. చైత్ర బహుళ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన 'తొలి గంధం అరగతీత' కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు: మంత్రి ఆనం

జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు: మంత్రి ఆనం

గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్ని శాఖల అధికారులకు ఆదేశించారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. గోదావరి పుష్కర ఏర్పాట్లపై ఇప్పటికే మూడు సమీక్ష సమావేశాలు జరిగాయని తెలిపారు.

వారఫలాలు.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..

వారఫలాలు.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..

అనుగ్రహం, 12 - 18 ఏప్రిల్‌ 2026, పి.ప్రసూనా రామన్‌, వారఫలాలు.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి