• Home » Devotional

Devotional

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..

ఈ వారం రాశిఫలాలు.. 24 - 30 మే 2026, పి.ప్రసూనా రామన్‌ ఆ రాశివారికి ఈ వారం రుణఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

సరస్వతీ అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు.. భక్తులకు సీఎం శుభాకాంక్షలు

సరస్వతీ అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు.. భక్తులకు సీఎం శుభాకాంక్షలు

సరస్వతీ అంత్య పుష్కరాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మే 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శేషాచలం అటవీ సంపద కాపాడటంలో టీటీడీ కృషి కొనసాగాలి: సీఎం చంద్రబాబు

శేషాచలం అటవీ సంపద కాపాడటంలో టీటీడీ కృషి కొనసాగాలి: సీఎం చంద్రబాబు

తిరుమలలో 89.4 శాతం అటవీ విస్తీర్ణం సాధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. శేషాచలం అడవుల్లో స్థానిక జాతుల పునరుద్ధరణకు టీటీడీ కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు.

ఆగస్ట్ నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేసిన టీటీడీ

ఆగస్ట్ నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేసిన టీటీడీ

తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన ఆగస్టు నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

యాదాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం.. భారీగా తరలివస్తున్న భక్తులు

యాదాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం.. భారీగా తరలివస్తున్న భక్తులు

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఈరోజు(ఆదివారం) అధికంగా ఉంది. వారాంతం కావడం, ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఒకే టికెట్‌పై..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఒకే టికెట్‌పై..

వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో.. స్వామి వారి దర్శనానికి చాలా సమయం పడుతోంది.

అధిక జ్యేష్ఠ మాసం.. ఈ పనులు చేయకూడదు..

అధిక జ్యేష్ఠ మాసం.. ఈ పనులు చేయకూడదు..

తెలుగు పంచాంగం ప్రకారం నేటి నుంచి (మే 17వ తేదీ) అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరంలో 12 నెలలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ అధిక మాసం కారణంగా ఈ ఏడాది 13 నెలలు ఉంటాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి