Home » Devotional
ఈ వారం రాశిఫలాలు.. 24 - 30 మే 2026, పి.ప్రసూనా రామన్ ఆ రాశివారికి ఈ వారం రుణఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
సరస్వతీ అంత్య పుష్కరాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మే 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో 89.4 శాతం అటవీ విస్తీర్ణం సాధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. శేషాచలం అడవుల్లో స్థానిక జాతుల పునరుద్ధరణకు టీటీడీ కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు.
తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన ఆగస్టు నెల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది.
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఈరోజు(ఆదివారం) అధికంగా ఉంది. వారాంతం కావడం, ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.
వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో.. స్వామి వారి దర్శనానికి చాలా సమయం పడుతోంది.
తెలుగు పంచాంగం ప్రకారం నేటి నుంచి (మే 17వ తేదీ) అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరంలో 12 నెలలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ అధిక మాసం కారణంగా ఈ ఏడాది 13 నెలలు ఉంటాయి.