• Home » Devotional

Devotional

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.

నేత్రపర్వంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. పాల్గొన్న మంత్రులు

నేత్రపర్వంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. పాల్గొన్న మంత్రులు

బల్కంపేట ఎల్లమ్మ తల్లిని మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీతారెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

అయోధ్య - కాశీ దివ్య దర్శన యాత్ర తొలి విడతను ప్రారంభించాం: ఎంపీ రమేశ్

అయోధ్య - కాశీ దివ్య దర్శన యాత్ర తొలి విడతను ప్రారంభించాం: ఎంపీ రమేశ్

అయోధ్య - కాశీ దివ్య దర్శన యాత్ర తొలి విడతను ప్రారంభించామని అనకాపల్లి జిల్లా ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. అనకాపల్లి పార్లమెంట్ నుంచి సుమారు 1600 మందిని దివ్యదర్శన యాత్రకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

వారఫలాలు... ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే.?

వారఫలాలు... ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే.?

ఈ వారం రాశిఫలాలు.. 19 - 25 జూలై 2026 పి.ప్రసూనారామన్‌

జులై 19 నుంచి అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..

జులై 19 నుంచి అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..

ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్రీ అమర్‌నాథ్ యాత్రను జులై 19 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పహల్గామ్, బల్తాల్ మార్గాల నుంచి యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.

వెంకటపాలెంలో జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

వెంకటపాలెంలో జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు.

పూరీ జగన్నాథుని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలి: పవన్ కల్యాణ్

పూరీ జగన్నాథుని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలి: పవన్ కల్యాణ్

పూరీ జగన్నాథుని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

 తిరుమల వెంకన్నను దర్శించుకున్న నారా భువనేశ్వరి.. ప్రత్యేక పూజలు

తిరుమల వెంకన్నను దర్శించుకున్న నారా భువనేశ్వరి.. ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గురువారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి