Home » Devotional
ఇవాళ(బుధవారం) కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి 10.30 నుంచి మరుసటి రోజు సాయంత్రం 6.48 వరకు పౌర్ణమి తిథి ప్రభావం ఉంటుంది. తిథి ప్రభావం సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు అధికంగా ఉండటం వలన, వ్రతం ఆచరించడం శ్రేయస్కరం.
పూజ చేసి.. ప్రతిఫలం దక్కాలంటే భక్తులు నియమ నిష్టలతో ఉండాలి. అలా అయితేనే ప్రతి ఫలం దక్కుతోంది. మహా శివరాత్రికి ఏ మాత్రం తీసి పోని కార్తీక పౌర్ణమి వేళ భక్తులు ఏం చేయాలి.. ఏం చేయకూడదంటే.. ?
ఈ ఏడాది కార్తీక పౌర్ణమి బుధవారం వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమిని మహా శివరాత్రితో పోలుస్తారు. అంతటి పవిత్రమైన ఈ రోజు.. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి.
కార్తీక పౌర్ణమి వేళ.. కొన్ని రాశులకు గజకేసరి యోగం ఏర్పడుంది. దీంతో ఈ రాశుల వారికి కష్టాలు తీరి.. సుఖ సంతోషాలతో ఉంటారు.
శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మహా శివుడికి మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని బ్రాహ్మణులు పేర్కొంటున్నారు.
ప్రయాణాలు, యాత్రల సమయంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఈ కాలంలో వాతావరణ మార్పులు, ప్రయాణంలో అలసట, నీటి మార్పులాంటి కారణాలతో శరీరానికి జీర్ణ సమస్యలు లేదా అలసట రావచ్చు. కాబట్టి తేలికగా జీర్ణమయ్యే, శుభ్రంగా చేసిన ఆహారాన్ని తీసుకోవాలి.
శ్రీకాళహస్తీశ్వరస్వామికి శుక్రవారం హైదరాబాద్కు చెందిన ఇందిర రూ.9.32లక్షల విలువైన 96గ్రాముల బంగారు కాసుల దండ, 650గ్రాముల వెండి బిందెను వితరణ చేశారు. వీటిని ఈవో బాపిరెడ్డి స్వీకరించి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
సాధారణంగా మనం చిన్న మార్పులు చేస్తేనే పెద్ద ఫలితాలు వస్తాయి. ఈ చిట్కా పాటిస్తే మీ జీవితంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. చూసేయండి – ఈ శనివారం మీ అదృష్టాన్ని ఎలా మార్చుకోవచ్చో!
కార్తీక మాసం మొత్తం పరమ శివుడు భక్తుల నుంచి పూజలందుకుంటారు. కానీ ఏకాదశి రోజు మాత్రం మహావిష్ణువును భక్తులు ఆరాధిస్తారు.
కార్తీక మాసం హిందూ ధార్మికంగా అత్యంత పవిత్రమైన నెలగా భావించబడుతుంది. ఈ నెలలో పూజలు, దీపాలు వెలిగించడం, దానాలు చేయడం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతాయి.