Home » Delhi
ఢిల్లీ చందన్ పార్క్ ఏరియాలో దారుణం చోటుచేసుకుంది. భార్యతో పాటు ముగ్గురు పిల్లల గొంతు కోసి ముంచన్ కెవాత్ అనే వ్యక్తి పొట్టనబెట్టుకున్నాడు. పదునైన కత్తితో నలుగురి గొంతులు కోసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్కు బయలుదేరి వెళ్లారు. ఎయిర్పోర్ట్లో మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా స్వాగతం పలకనున్నారు.
ఢిల్లీలో మరోసారి గ్యాంగ్స్టర్ల కదలికలు కలకలం రేపాయి. తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ లీగల్ టీమ్ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. న్యాయవాదుల బృందం వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
ఢిల్లీ ఎర్రకోట, అసెంబ్లీ, పలు పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపులు దేశ రాజధానిలో కలకలం రేపాయి. అయితే పోలీసులు వెంటనే స్పందించి తనిఖీలు నిర్వహించడంతో ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కృత్రిమ మేధ భవిష్యత్తుపై ప్రపంచ స్థాయి చర్చలు జరుగుతున్న వేదికను, కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు వాడుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు.
ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్రమూకలు దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘావర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్లో ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి.
దేశ రాజధాని ఢిల్లీలో వేగంగా వెళ్తున్న కారు.. స్కూటీని ఢీకొట్టడంతో డెలివరీ బాయ్ అక్కడిక్కడే మృతిచెందాడు. శనివారం ఉదయం ఢిల్లీలోని సుభాష్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు..
ఢిల్లీలోని ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడు ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదర్చుకుంది..
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడితో పోలీసులు ఇప్పటికీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.