Home » Delhi
సమాచారహక్కు చట్టం ప్రకారం ప్రధాని మోదీ, కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీల విద్యాభ్యాసం వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దాంట్లో ప్రజాప్రయోజనం ఏమీ లేదని పేర్కొంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప మఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సోమవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి బృందం బిజీ బిజీగా ఉంది.
ప్రభాకర్ రావు ఇచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలు అన్ని ఫార్మాట్ చేసి ఇచ్చారని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు(Phone Tapping Case). ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్ట్యాప్ కూడా అదే స్థితిలో ఉందని, దానిలో కూడా ఎలాంటి డేటా లేకుండా చేశారని తుషార్ మెహతా అన్నారు.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఓ దుండగుడు అనూహ్యంగా దాడికి పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసింది. ఈ దాడికి సంబంధించిన కీలక వివరాలను నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. వాస్తవానికి ముఖ్యమంత్రిని కత్తితో పొడవడానికి కుట్ర పన్నినప్పటికీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నట్లు వెల్లడించాడు. దాడి చేయాలనుకోవడానికి కారణం..
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా వర్షం నీరు చేరి ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. దీంతో విమానాల రాకపోకలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది.
8 వారాల పాటు వారికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. తర్వాత వారిని క్విక్ రియాక్షన్ టీమ్స్ (QRT), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)లతో హై సెక్యూరిటీ ప్రదేశాలతో పాటు ఇతర కార్యాలయాల దగ్గర విధుల్లో పెట్టనున్నారు.
ఓ ట్రాఫిక్ పోలీసు కార్లు టర్న్ తీసుకునే చోట నిలబడి ఉన్నాడు. ఆ కారు వేగంగా ఆయన వైపు దూసుకు వచ్చింది. ఆయన భయపడిపోయాడు. కారు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
స్పీకర్ పదవి గౌరవాన్ని, ఆ గౌరవాన్ని కాపాడుకోవడంలోని ప్రాముఖ్యతను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశదీకరించారు. విఠల్భాయ్ పటేల్ కేంద్ర అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికై వందేళ్లు పూర్తయిన సందర్భంగా..
Women Metro Brawl Seat Dispute: ఈ మధ్య కాలంలో మెట్రో రైల్లో ఆడవాళ్ల గొడవలు ఎక్కువైపోయాయి. సీట్ల కోసం దారుణంగా కొట్టుకుంటున్నారు. కొన్సిసార్లు ఆ ఫైట్లు డబ్ల్యూడబ్ల్యూఈని తలపిస్తూ ఉన్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చామని ఢిల్లీలో జరిగిన పీఏసీ సమావేశంలో..