Home » Crime
ఇద్దరు పిల్లల తండ్రి అత్యాచారం చేయడంతో 15 ఏళ్ల మైనర్ బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. నామక్కల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో మైనర్ ప్రసవించింది. ఈ విషయాన్ని హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా నిందితుడు ఇద్దరు పిల్లలకు తండ్రి అని తేలింది. ఇతని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉదయ్ కిరణ్ అనే అబ్బాయి లవ్ చేస్తున్నానని నమ్మబలికి యువతిని శారీరకంగా లొంగ దీసుకున్నాడు. పలు మార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అనే మరో వ్యక్తి యువతిపై అత్యాచారం చేసేందుకు కుట్ర పన్నాడు. ఎలాగైనా ఆ యువతిపై తన కామవాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. ఉదయ్ కిరణ్ తో ఉన్న సంబంధాన్ని బయటపెడతానని బాధితురాలిని పవన్ కళ్యాణ్ బెదిరించాడు. వీరిద్దరి విషయం బయటికి చెబుతానని బెదిరించి యువతిపై అత్యాచారం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జనగామ జిల్లా సబ్ జైల్లో బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని వరంగల్లోని మహాత్మగాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన మల్లయ్యగా గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి సబ్ జైలు ముందు ఆందోళన చేపట్టారు.
కొందరు కిలేడీలు పెళ్లిళ్లు చేసుకొని భర్తను చంపి డబ్బునంతా స్వాహా చేస్తుంటే.. మరికొందరు వింత వింత ఆలోచనలతో డబ్బును లూటీ చేసే పనిలో పడ్డారు. రూ.కోట్లు కొల్లగొడుతూ అక్కడినుంచి చెక్కేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఏడాదిపాటు నమ్మకంగా ఉండి, డబ్బు మళ్ళీ తిరిగి ఇస్తానని నమ్మించి రూ.కోట్లు కొల్లగొట్టి అక్కడినుంచి ఓ ఖిలాడీ లేడి చెక్కేసిన ఘటన ఇది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఒడిశా రాష్ట్రం జలేశ్వర్ కు చెందిన యువతి శుక్రవారం రాత్రి పానీపురి తినేందుకు తన స్నేహితుడితో కలిసి కాలేజీ నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో బయటకు వెళ్లారు. ఎవరూ లేని సమయంలో అమ్మాయి.. ఒక అబ్బాయితో మాత్రమే ఉండటాన్ని గమనించి రాకాసిమూకలు దుర్మార్గానికి ఒడిగట్టారు.
ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ సూసైడ్ చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. తుపాకీతో షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ తరుణంలోనే ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 2019 నాటి గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ నెల్లూరు 8వ అదనపు జిల్లాకోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ శుక్రవారం తీర్పు చెప్పారు.
ఖమ్మం జిల్లాకు చెందిన అశోక్కి వెంకటేశ్వర్లుతో అనుకోకుండా పరిచయం అయింది. మాటామాట కలవడంతో ఆపై ఇద్దరి మధ్య స్నేహం బలపడింది.తామిద్దరం స్వలింగ సంపర్కులమని తెలియడంతో వీరిద్దరూ అశ్లీల కార్యకలాపాలు కొనసాగించారు. అయితే వీరిద్దరూ కలిసినప్పుడల్లా వెంకటేశ్వర్లు కొంత డబ్బు ఇవ్వగా.. అతని వద్ద బాగా డబ్బులున్నాయని అశోక్ గ్రహించాడు.ఏదో ఒకటి చేసి డబ్బులన్నీ లాక్కోవాలని.. ఏం చేయాలనీ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
యూపీలోని లఖీంపూర్ ఖేరీ జిల్లా బిరుమై గ్రామానికి చెందిన బాబ్లీ అనే వివాహిత సూసైడ్ చేసుకుంది. దాదాపు 10 నెలల క్రితం ధర్మ్పాల్ అనే వ్యక్తితో బాబ్లీకి వివాహం జరిగింది. కొద్దీ రోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో అనుకోని ఘటన జరిగింది. తనకు ఒక చీర కావాలని బాబ్లీ కట్టుకున్న తన భర్తను అడిగింది. అయితే పొలం పనుల్లో చేసే ధర్మ్పాల్.. వరికోత అయ్యాక చేస్తానని తన భార్యకు నచ్చజెప్పి పనులకు వెళ్ళిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం మానోపాడు రైల్వేస్టేషన్ విద్యుత్ సబ్ స్టేషన్లో వింత ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ సబ్ స్టేషన్లో పాము చొరబడిందని పాములు పట్టే స్థానిక వ్యక్తి రాముడుకు కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రాములు చాకచక్యంగా 10 నిమిషాల్లోనే పామును పట్టేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..