• Home » Crime

Crime

భార్య, ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపిన ఉన్మాది

భార్య, ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపిన ఉన్మాది

ఢిల్లీ చందన్‌ పార్క్‌ ఏరియాలో దారుణం చోటుచేసుకుంది. భార్యతో పాటు ముగ్గురు పిల్లల గొంతు కోసి ముంచన్‌ కెవాత్‌ అనే వ్యక్తి పొట్టనబెట్టుకున్నాడు. పదునైన కత్తితో నలుగురి గొంతులు కోసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.

Ration rice: జోరుగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

Ration rice: జోరుగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

రేషన్‌ బియ్యానికి రెక్కలొస్తున్నాయి. కర్ణాటకకు అక్రమంగా తరలిపోతున్నాయి. వివిధ మార్గాల్లో పగలూ రాత్రి తేడా లేకుండా తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.

భార్యను గొంతునులిమి హత్య.. ఇస్రో రిటైర్డ్ ఉద్యోగి అరెస్టు

భార్యను గొంతునులిమి హత్య.. ఇస్రో రిటైర్డ్ ఉద్యోగి అరెస్టు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మాజీ ఉద్యోగి ఒకరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని తమ అపార్ట్‌మెంట్‌లో భార్యను గొంతునులిపి హత్య చేశారనే కారణంగా ఈ అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

ఏపీ మద్యం కుంభకోణంలో సీఐడీ మరో కేసు నమోదు చేసింది. ఏపీఎస్పీబీసీఐ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు పంపే లిక్కర్ రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.

Student: ఈతకెళ్లి విద్యార్థి మృతి

Student: ఈతకెళ్లి విద్యార్థి మృతి

మిత్రులతో కలిసి ఈతకెళ్లిన ఓ విద్యార్థి క్యారీ గుంత లో పడి మృతి చెందాడు. ఈ ఘటన మదనపల్లె మండలం సీటీఎం రోడ్డు సమీపంలో చోటుచేసుకుం ది.

పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ దుర్మరణం

పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ దుర్మరణం

పంజాబ్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు లక్కీ ఒబెరాయ్ మృతిచెందారు.

EX MLA: రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

EX MLA: రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

ముందస్తు అనుమతులు లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించినందుకు రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దారుణం.. పెద్దమ్మ పెదనాన్నలను ఇంజక్షన్‌తో చంపిన డాక్టర్..

దారుణం.. పెద్దమ్మ పెదనాన్నలను ఇంజక్షన్‌తో చంపిన డాక్టర్..

ఓ డాక్టర్ తన సొంత పెద్దమ్మ పెదనాన్నలను ఇంజక్షన్‌తో చంపాడు. తర్వాత ఏమీ ఎరగనట్టుగా వారి మృతదేహాల వద్ద ముసలి కన్నీరు కార్చాడు. అసలేం జరిగిందంటే...

Thailand Train Accident: రైలుపై కూలిన క్రేన్..  22 మంది మృతి

Thailand Train Accident: రైలుపై కూలిన క్రేన్.. 22 మంది మృతి

థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైలుపై క్రేన్ కూలి పడటంతో అది పట్టాలు తప్పింది. ఈ ఘటనలో దాదాపు 22 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా 30 మందికి పైగా తీవ్ర గాయపడ్డారు.

DGP Shivadhar Reddy: శాంతి భద్రతలు అదుపులోనే.. వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ

DGP Shivadhar Reddy: శాంతి భద్రతలు అదుపులోనే.. వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ

తెలంగాణలో మహిళా పోలీసుల అధికారులు బాగా పనిచేస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి