Home » Crime News
విశాఖ గాజువాక ఎల్వీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఇండియన్ నేవీలో ఎయిర్క్రాప్ట్ టెక్నీషియన్గా పని చేస్తున్న రవి చంద్ర.. తన ప్రియురాలు మౌనికను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
డబ్బు కోసం వేధిస్తోందనే కారణంతో ప్రియురాలిని దారుణంగా హత మార్చడంతో పాటు మృతదేహాన్ని రెండు భాగాలుగా కోసేసిన కిరాతక సంఘటన గాజువాక ఎల్వీనగర్లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓసీ-2లో డంపర్ వాహనం టైరు పేలి ఒకరు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం గోవర్ధన్గిరికి చెందిన పశువుల కాపరి మేకలి శేఖర్ నాటు బాంబులు పేలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రతి రోజూ లాగానే ఇవాళ(ఆదివారం) పశువులను మేపేందుకు గ్రామ శివారులోని పంట పొలాల వైపునకు వెళ్లాడు. అయితే..
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన డాక్టర్ గోపి కుటుంబం మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో నివాసం ఉంటోంది. భోపాల్ ఎయిమ్స్ ఆస్పత్రిలో గోపి డాక్టర్గా అతని భార్య శంకర కుమారి నర్సుగా పని చేస్తున్నారు. వారికి మూడేళ్ల చిన్నారి మౌనిక ఉంది. అయితే..
విజయవాడలో ఆటో ఎక్కిన యువతిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా బలవంతంగా కృష్ణలంక వైపునకు తీసుకెళ్లాడు కామాంధుడు. భయబ్రాంతులకు గురి చేసి ఎవరూ లేని ప్రదేశానికి లాక్కెళ్లాడు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై బస్సు, కారు ఢీకొని ముగ్గురి మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.
మహరాష్ట్ర చంద్రాపూర్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పవిత్రమైన పోలీస్ వృత్తిలో ఉండి కన్నతండ్రినే చంపేసింది ఓ యువతి. ప్రేమకు అడ్డు చెప్పాడని ఏకంగా ప్రాణాలే తీసేసింది.
కర్నూలు జిల్లాలో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో స్నానాలకు దిగి నలుగురు మృతిచెందారు. కర్ణాటక రాష్ట్రం కుల్దీ గ్రామానికి చెందిన 15 మంది కర్నూలు జిల్లా కందుకూరుకు వచ్చారు.
ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల వల్ల విచక్షణ కోల్పోయి, కన్నబిడ్డలను సైతం అత్యంత దారుణంగా హతమారుస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.