• Home » Crime News

Crime News

Petrol Attack: బర్త్ డే పార్టీ పేరుతో పిలిచి.. యువకుడిపై పెట్రోల్ పోసి..

Petrol Attack: బర్త్ డే పార్టీ పేరుతో పిలిచి.. యువకుడిపై పెట్రోల్ పోసి..

పుట్టిన రోజు పార్టీ పేరుతో పిలిచి.. ఐదుగురు స్నేహితులు ఓ యువకుడిపై పెట్రోల్ తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ యువకుడు పుట్టిన రోజునాడే చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు.

Bengaluru News:  ఇక్కడ.. కంచే చేను మేసింది.. ఇద్దరు ఎస్‌ఐలు సహా నలుగురి అరెస్ట్.. ఏం జరిగిందో తెలిస్తే...

Bengaluru News: ఇక్కడ.. కంచే చేను మేసింది.. ఇద్దరు ఎస్‌ఐలు సహా నలుగురి అరెస్ట్.. ఏం జరిగిందో తెలిస్తే...

పోలీసులే దొంగలుగా మారారు. బాధ్యతగా ఉండాల్సిన రెండు చుక్కల అధికారులు కూడా దారితప్పారు. తమ స్వార్ధబుద్దితో ఓ వ్యాపారిని బెదిరించి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. చివరకు కటకటాలపాలయ్యారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం దావణగెరెలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Student: మార్కులపై తండ్రి మందలించాడని..

Student: మార్కులపై తండ్రి మందలించాడని..

మార్కులు తక్కువ వచ్చాయని తండ్రి మందలించడంతో.. మనస్థాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన సికింద్రాబాద్ హబ్సిగూడలో చోటుచేసుకుంది. సిరి వైష్ణవి(15) అనే బాలిక పదో తరగతి చదువుతోంది. అయితే.. మార్కులు తక్కువగా వస్తుండడంతో తండ్రి మందలించాడు. దీంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.

Hyderabad: ప్రేమ విఫలం.. టెకీ ఆత్మహత్య

Hyderabad: ప్రేమ విఫలం.. టెకీ ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని మనస్తాపంతో ఓ సాఫ్ట్‏వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ నగర శివారులో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన కుర్ర పవన్‌ కళ్యాణ్‌రెడ్డి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. ప్రేమ విఫలమైందన్న కిరణంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Jeedimetla Fake Constable Arrest: నకిలీ పోలీసుగా మారిన యువతి.. కానిస్టేబుల్ పరీక్షలో విఫలమయ్యాక..

Jeedimetla Fake Constable Arrest: నకిలీ పోలీసుగా మారిన యువతి.. కానిస్టేబుల్ పరీక్షలో విఫలమయ్యాక..

పోలీసు ఉద్యోగంపై మోజుతో ఓ యువతి తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. కానిస్టేబుల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఆమె చివరకు నకిలీ కానిస్టేబుల్‌గా మారి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.

Bengaluru News: అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు..

Bengaluru News: అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు..

బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. సన్న పామప్ప అలియాస్‌ పామన్న నేరం చేసినట్లు రుజువు కావడంతో రాయచూరు జిల్లా మూడో అదనపు ఫాస్ట్‌ట్రాక్‌ న్యాయాధికారి బీబీ జకాతి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు.

Ananthapuram News: మరణంలోనూ ఒక్కటిగా...

Ananthapuram News: మరణంలోనూ ఒక్కటిగా...

దశాబ్దాల దాంపత్య జీవితంలో ఒక్కటిసాగిన ఆ దంపతులు మృత్యువులోనూ కలిసి సాగారు. భర్త మరణవార్త విని భార్య అస్వస్థతతో మరణించిన ఘటన తాడిమర్రిలో శుక్రవారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన ఎట్టినాగన్న(85) అనారోగ్యంతో పది రోజులుగా అనంతపురంలో చికిత్స పొందుతుండేవాడు.

AP News: రూ.7 కోట్ల దోపిడీ కేసులో గుడిపాలవాసి..

AP News: రూ.7 కోట్ల దోపిడీ కేసులో గుడిపాలవాసి..

రూ.7 కోట్ల దోపిడీ కేసులో చిత్తూరు జిల్లా గుడిపాల వాసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సైతం ఈ విషయాన్ని గుర్తించి విచారణ ప్రారంభించారు. అలాగే ఓ ఇన్నోవా వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Khammam Tragedy: దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Khammam Tragedy: దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గట్టయ్య సెంటర్ సమీపంలో భార్యపై అనుమానంతో భర్త దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు.

Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు అరెస్ట్

Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు అరెస్ట్

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో ఎన్ఐఏ మరో పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి మరో నలుగురుని శ్రీనగర్ లో ఇవాళ అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు డాక్టర్లు ఉండటం విశేషం. ఢిల్లీలో పేలుడు పదార్థాలతో నిండిన కారు పేలిపోవడంతో 15 మంది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి