Home » Crime News
ఒంటరి మహిళలే లక్ష్యంగా వల వేస్తాడు. కొత్త జీవితం ఇస్తానని నమ్మించి, ఘోరంగా వంచించి...బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయిస్తాడు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 40 మంది మహిళలు అతని బాధితులుగా మారారు.
కాబోయే భార్య సియా గోయల్, చేతన్ చౌధరితో ప్రేమలో ఉందనే విషయం కేతన్ అగర్వాల్కు ఏమాత్రం తెలియదని ఆయన తండ్రి విశాల్ అగర్వాల్ తెలిపారు. అయితే సియా ఫోన్ గంటల తరబడి బిజీగా ఉండటంతో ఏదో తేడాగా ఉందని మాత్రం కేతన్కు అనిపించిందని తెలిపారు.
హైదరాబాద్లోని ఓ ప్రభుత్వ కళాశాలలో నవజాత శిశువు మృతదేహం లభించడం కలకలం రేపింది. ఓ విద్యార్థిని (18) బిడ్డకు జన్మనిచ్చి, ఆపై హత్య చేసినట్లు ఆరోపణలు రావడం స్థానికంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్రలోని పుణెలో వెలుగు చూసిన ఓ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26) మృతిని తొలుత ప్రమాదంగా భావించిన పోలీసులు, తర్వాత అది పథకం ప్రకారం జరిగిన హత్య అని గుర్తించారు.
నల్గొండలో నలుగురి హత్య కేసులో కీలక ఆధారాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహ్మద్ సుల్తాన్తో పాటూ ఆయన భార్య, పిల్లలను గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే..
తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట దగ్గర ప్రమాదవశాత్తూ టాటాఏస్ వాహనం బోల్తాపడి ముగ్గురు మృతిచెందగా.. 8మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఇద్దరు మృతిచెందగా.. 15మంది తీవ్రంగా గాయపడ్డారు.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు 20 కిలోమీటర్ల దూరంలోని పలమనేరులో ఆర్థిక మోసగాళ్లు ఎక్కువయ్యారు. వినూత్న తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు.
తిరుపతిలో వెలుగుచూసిన మాంసం మాఫియాపై కలెక్టర్ వెంకటేశ్వర్ సీరియస్ అయ్యారు. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులతోపాటు నగరపాలక సంస్థ వైద్యాధికారులతో సమీక్షించారు.