Home » Crime News
మిత్రులతో కలిసి ఈతకెళ్లిన ఓ విద్యార్థి క్యారీ గుంత లో పడి మృతి చెందాడు. ఈ ఘటన మదనపల్లె మండలం సీటీఎం రోడ్డు సమీపంలో చోటుచేసుకుం ది.
ఢిల్లీలోని ఒక కారులో మూడు మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. రోడ్డు పక్కన అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
మూడేళ్లుగా తాను ఎంతో గాఢంగా ప్రేమించిన ప్రియురాలు.. హఠాత్తుగా తనకు నిశ్చితార్థం జరిగిందని ప్రియుడికి చెప్పింది. అది విన్న ప్రియుడు తీవ్ర మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగుళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఈ మధ్య చాలా మంది రీల్స్ చేస్తున్నారు. కొన్నిసార్లు రీల్స్ పిచ్చితో చేసే వీడియోలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అలాంటి ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
'లోన్ రాడార్', 'క్విక్ ఫండ్స్' అనే లోన్ యాప్స్ నిర్వాహకులు చేసిన అత్యంత దుర్మార్గమైన చర్యలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ సనత్ నగర్కు చెందిన ఒక వ్యక్తిని బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి కేవలం ఐదు నెలల్లో ఏకంగా రూ.36 లక్షలు అదనంగా లాక్కున్నారు.
అడవి దారిలో క్రూర మృగాలు ఉంటాయి. వాటికి ఆపద కలిగించినా, ఆకలి వేసినా దాడి చేస్తాయి. కానీ ఆ అడవి మార్గంలో మృగానికి మించిన క్రూరత్వం ఉన్న మనిషి సంచరిస్తుంటాడు. ఎవరు కనిపించినా అటకాయించి దోచుకుంటాడు.
బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన యువకుడు టీ స్టాల్లో పనికి చేరాడు. ఈజీమనీకి అలవాటు పడి గంజాయి స్మగ్లర్గా మారాడు. పనిచేస్తున్న దుకాణ యజమానికి తెలియకుండా గంజాయి కొనుగోలు చేసి స్కూటీలో దాచి కస్టమర్లకు విక్రయిస్తున్నాడు.
ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసు కొలిక్కి వచ్చిందా!?, మిస్టరీ నేడో రేపో వీడనుందా!? ఈ ప్రశ్నలకు ఔను అనే అంటున్నారు పోలీసులు.
సిగరెట్ వ్యసనం ఒకరి ప్రాణం తీసింది. తాగిన మైకంలో వెలిగించిన సిగరెట్ వల్ల సంభవించిన అగ్నిప్రమాదంలో మాజీ సైనికోద్యోగి మృతి చెందాడు.
మద్యం మత్తులో జరిగిన వాగ్వాదం చివరకు హత్యకు దారితీసింది. తాగిన మైకంలో కన్న తండ్రిని చంపాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.