Home » Crime News
సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు గిరిధర్ మృతిచెందాడు.
హైదరబాద్లోని జూబ్లీహిల్స్ వాసులను వరుసగా జరుగుతున్న సంఘటనలు దడపుట్టిస్తున్నాయి. గడిచిన మూడు నెలల్లో ఈ గ్యాంగ్ చేసిన దోపిడీ, దొంగతనం, హత్య వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి.
భార్యాభర్త మధ్య గొడవలు జరుగుతుండటంతో సర్దిచెప్పేందుకు వచ్చిన అత్తపై అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. భార్యను ఓ గదిలో బంధించి అత్తపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసేందుకు యత్నించాడు. పట్టపగలు నడి రోడ్డుపై భార్యను చంపేందుకు దాడి చేశాడు. ఏకంగా కత్తితో ఆమె గొంతు కోసేందుకు ప్రయత్నించాడు.
అమ్మాయిలకు వల వేసి శారీరక సంబంధాలతోపాటు లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేసిన చంద్రశేఖర్ అజాద్ వ్యవహారంలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీ పరిధిలోని సవరపాడు ఘాట్ రోడ్డులో ఓ బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
ఓ కామాంధుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కాల్చి చంపేశారు. ఏడేళ్ల బాలుడిపై హత్యాచారం కేసులో ఎన్కౌంటర్ చేశారు.
హైదరాబాద్కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి చండీగఢ్లోని కాలేజీలో బీటెక్లో చేరాడు. ఫీజులు కట్టే స్థోమత లేకపోవడంతో అక్రమంగా మద్యం విక్రయించాలని...
ఇన్స్టాలో రీల్స్.. ఖరీదైన కార్లలో తిరుగుతున్న స్టైలిష్ ఫొటోలు.. స్టార్టప్ పెట్టి కంపెనీ నిర్వహిస్తున్నట్టు ప్రచారాలు.. ఇలా అమ్మాయిలను ఆకట్టుకునేందుకు చేయని స్టంట్లు లేవు.
ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్తో మోసాలకు పాల్పడే కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. సైబర్ పెట్రోలింగ్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్లో తప్పుడు ప్రచారాలపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు.