• Home » Crime News

Crime News

Hyderabad: ‘క్రిప్టో’ పేరుతో రూ.కోటికి టోకరా..

Hyderabad: ‘క్రిప్టో’ పేరుతో రూ.కోటికి టోకరా..

ఓ వ్యక్తి కోటి రూపాయల నగదును కోల్పోయిన సంఘటన హైదరాబాద్ నగరం పాతబస్తీలో చోటుచేసుకుంది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Karnataka Crime: పరువు హత్య.. గర్భవతి అని చూడకుండా కూతురిపై కన్నవారి దాష్టికం

Karnataka Crime: పరువు హత్య.. గర్భవతి అని చూడకుండా కూతురిపై కన్నవారి దాష్టికం

మనిషి టెక్నాలజీ పరంగా ఎన్నో నూతన ఆవిష్కరణలు చేస్తున్నాడు. చంద్రమండలంలో అడుగుపెట్టాడు. అంతరిక్ష రహస్యాలు ఛేదిస్తున్నాడు. కానీ.. ఇప్పటికీ కులం, మతం, పరువు అనే మాయ నుంచి బయటపడలేకపోతున్నాడు.

Ananthapur News: కత్తి పట్టాడు.. బుల్లెట్‏కు దొరికాడు..

Ananthapur News: కత్తి పట్టాడు.. బుల్లెట్‏కు దొరికాడు..

ఓ యువకుడు చేసిన వీరంగంతో అటు పోలీసులు, ఇటు స్థానికులు బెంబేలెత్తిపోయారు. అడ్డుకోబోయిన పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారమంతా అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే...

Hyderabad: సారీ.. మై బాయ్‌.. ఇదే నా చివరి మెసేజ్‌!

Hyderabad: సారీ.. మై బాయ్‌.. ఇదే నా చివరి మెసేజ్‌!

ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నగరంలోని అల్మాస్‏గూడ రాజీవ్‌ గృహకల్పలో చోటు చేసుకుంది. ‘సారీ మై బాయ్‌.. నేను నీకు నచ్చినట్టుగా ప్రేమగా ఉండలేక పోతున్నాను. నీకు సంతోషం ఇవ్వలేక పోతున్నాను. ఇదే నా చివరి మెసేజ్‌’.. అని వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Medipalli Case:  చున్నీతో బిగించి, బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టి.. ప్రియుడితో కలిసి పక్కాప్లాన్..

Medipalli Case: చున్నీతో బిగించి, బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టి.. ప్రియుడితో కలిసి పక్కాప్లాన్..

అశోక్, పూర్ణిమ దంపతులకు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబంలో భార్య కారణంగా సమస్యలు వచ్చిపడ్డాయి. పూర్ణిమ ఇంటి పక్కనే మహేష్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. పూర్ణిమకు, మహేష్‌కు ఏర్పడిన పరిచయం.. చివరకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త లేని సమయంలో..

Woman: రైస్ మిల్లులో దారుణం.. లోపలికి చొరబడిన బీహార్ యువకులు.. పని చేస్తున్న మహిళపై..

Woman: రైస్ మిల్లులో దారుణం.. లోపలికి చొరబడిన బీహార్ యువకులు.. పని చేస్తున్న మహిళపై..

ఓ మహిళ రైస్ మిల్లులో పని చేస్తుంటుంది. అయితే ఇటీవల సదరు మహిళ మిల్లులో పని చేస్తుండగా.. బీహార్‌కు చెందిన ఇద్దరు యువకులు ఆమెపై కన్నేశారు. ఒంటరిగా ఉన్న సమయంలో రైస్ మిల్‌లోకి చొరబడి..

Uttar Pradesh: దారుణం.. లవర్‌తో కలిసి భర్తను చంపి ముక్కలు చేసి.. పాలిథిన్ కవర్లలో..

Uttar Pradesh: దారుణం.. లవర్‌తో కలిసి భర్తను చంపి ముక్కలు చేసి.. పాలిథిన్ కవర్లలో..

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. తమ భాగస్వామిని దారుణంగా హతమార్చుతున్నారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను ఘోరంగా చంపింది భార్య.

Murders: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మరోసారి జంట హత్యలు

Murders: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మరోసారి జంట హత్యలు

పల్నాడు జిల్లాలో మరోసారి జంట హత్యలు కలకలం రేపాయి. అడిగొప్పల గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములను పథకం ప్రకారం దుండగులు హత్య చేశారు. ఇటీవల గుండ్లపాడు గ్రామంలో జరిగిన జంట హత్యల తర్వాత మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో..

Hyderabad Cyber Crime:  డాక్టర్ నుంచి  రూ.14 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

Hyderabad Cyber Crime: డాక్టర్ నుంచి రూ.14 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

సైబర్ మోసగాళ్లు జనాల బలహీనతలు, భయాలను క్యాష్ గా చేసుకుని కోట్ల రూపాయాలు కాజేస్తున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఏదో ఒక మార్గంలో మనపై సైబర్ కేటుగాళ్లు దాడి చేశారు. తాజాగా ఓ వైద్యుడికి మహిళను ఎరగా వేసి.. రూ.14 కోట్లు కాజేశారు.

Tamil Nadu: బీమా డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కుమారులు..

Tamil Nadu: బీమా డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కుమారులు..

ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బు కోసం సొంత, పరాయి అనే తేడా లేకుండా ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. డబ్బుకు ఇచ్చిన విలువ మనిషి ప్రాణాలకు ఇవ్వడం లేదు. బీమా డబ్బు కోసం కంటికి రెప్పలా సాకిన తండ్రినే హతమార్చారు ఇద్దరు తనయులు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి