Home » Cricket news
ఆడుతోంది తొలి ప్రపంచ కప్ అయినా..మాజీ చాంపియన్ ఇంగ్లండ్ను ఇటలీ బెదరగొట్టింది. 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లండ్కు షాకిచ్చేలా కనిపించింది. కానీ కీలక సమయంలో...
పాకిస్థాన్ను మన జట్టు మరోసారి చిత్తుగా ఓడించిందని భారత్ క్రికెట్ ఫ్యాన్స్ గర్వంగా చెబుతున్నారు. భారత్ కోణంలో ఆలోచిస్తే అది కరెక్టే. కానీ ఇలాంటి ఏకపక్ష మ్యాచ్లు ఆదాయం పరంగా...
టీ20 ప్రపంచక్పలో ఆదివారం పాకిస్థాన్తో పోరులో తుఫాన్ ఇన్నింగ్స్తో చెలరేగిన భారత వికెట్కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్టు తెలుస్తోంది...
స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్గా మారింది. ఆదివారం పాక్ ఇన్నింగ్స్ 18వ...
టీ20 వరల్డ్క్పలో హైలైట్ అనదగ్గ భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు వీక్షకుల నుంచి భారీ ఆదరణ లభించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్కు...
కెప్టెన్ దేవ్దత్ పడిక్కళ్ (232) ద్విశతకంతో, రవిచంద్రన్ స్మరణ్ (121 బ్యాటింగ్) సెంచరీతో కదం తొక్కడంతో ఉత్తరాఖండ్తో రంజీట్రోఫీ సెమీస్ తొలి ఇన్నింగ్స్లో...
సంచలనమేమీ లేదు. టీ20 వరల్డ్క్పలో పాకిస్థాన్పై భారత జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) తుఫాన్ ఇన్నింగ్స్కు జతగా బౌలింగ్ విభాగం దుమ్ము రేపడంతో...
టోర్నమెంట్ ఏదైనా సరే.. భారత్, పాకిస్థాన్ పోరుకు ఉండే క్రేజే వేరు. అందులోనూ విశ్వక్పలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటే.. క్రికెట్ ఫీవర్ మరింత హీటెక్కెడం ఖాయం. ఇప్పుడు టీ20 ప్రపంచక్పలోనూ...
సూపర్-8 రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో అమెరికా దుమ్ము రేపింది. సంజయ్ కృష్ణమూర్తి (33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 68 నాటౌట్), కెప్టెన్ మోనంక్ పటేల్...
భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్ డక్వర్త్ లూయిస్ పద్ధతిన 21 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో మూడు టీ20ల...