• Home » CPM

CPM

LS Polls: బెంగాల్‌లో దోస్తీ, కేరళలో కుస్తీ.. ఇండియా కూటమిలో లుకలుకలు బీజేపీకి కలిసొస్తుందా!

LS Polls: బెంగాల్‌లో దోస్తీ, కేరళలో కుస్తీ.. ఇండియా కూటమిలో లుకలుకలు బీజేపీకి కలిసొస్తుందా!

రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయో అనడానికి ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలే నిదర్శనం.. ఒకచోట ప్రశంసలు కురిపించు కున్న వాళ్లే.. మరో చోట విమర్శలు చేసుకుంటున్నారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు.. ఒక చోట కలిసి పోటీ చేస్తుంటే.. మరోచోట ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నాయి.

CPM: విజయవాడలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం

CPM: విజయవాడలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం

విజయవాడ: సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ భేటీలో పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

LS Polls 2024: రాహుల్‌కు షాక్.. వయనాడ్‌కు స్మృతి ఇరానీ..

LS Polls 2024: రాహుల్‌కు షాక్.. వయనాడ్‌కు స్మృతి ఇరానీ..

రాహుల్ గాంధీని టార్గెట్ చేసింది బీజేపీ. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ అమేథీలో ఓడిపోయారు. వయనాడ్‌లో మాత్రం గెలిచారు. ఈ ఎన్నికల్లో కేవలం వయనాడ్ నుంచి మాత్రమే రాహుల్ పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షులు కె సురేంద్రన్‌ను బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది.

Lok Sabha Polls 2024: ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో పోలింగ్.. క్లీన్‌స్వీప్‌పై కమలం గురి..?

Lok Sabha Polls 2024: ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో పోలింగ్.. క్లీన్‌స్వీప్‌పై కమలం గురి..?

దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. తొలిదశలో 102 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్‌పై కమలం పార్టీ గురి పెట్టింది.

Bv Raghavulu: కేసీఆర్ ఏ కూటమిలో ఉంటారో చెప్పాలి

Bv Raghavulu: కేసీఆర్ ఏ కూటమిలో ఉంటారో చెప్పాలి

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒంటరిగా ఉన్న ఇబ్బంది లేదని.. కానీ బీజేపీతో పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగకూడదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు(Bv Raghavulu) అన్నారు. బీఆర్ఎస్ ఏ కూటమిలో ఉంటుందో ఆయన స్పష్టం చేయాలని అన్నారు. కేసీఆర్ ఇండియా కూటమిలో ఉంటే బాగుండేదని తన అభిప్రాయం తెలిపారు.

YS Sharmila: పొత్తులపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

YS Sharmila: పొత్తులపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీడీపీ-జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగగా.. ఈరోజు పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నేతలు చర్చించారు. ప్రజా పోరాటాలను కలిసి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పొత్తులకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

AP Politics: రేపు వైఎస్ షర్మిలతో సీపీఐ రామకృష్ణ, సీపీఎం శ్రీనివాస రావు భేటీ

AP Politics: రేపు వైఎస్ షర్మిలతో సీపీఐ రామకృష్ణ, సీపీఎం శ్రీనివాస రావు భేటీ

కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో శుక్రవారం నాడు సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత శ్రీనివాస రావు సమావేశమై చర్చిస్తారు. వైసీపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యుహం గురించి డిస్కష్ చేసే అవకాశం ఉంది. మేనిఫెస్టోలో ఏయే అంశాలు పొందుపరచాలి..? జనాలను ఎలా ఆకట్టుకోవాలనే అంశంపై వారి మధ్య చర్చ జరిగేందుకు ఆస్కారం ఉంది.

CPM: వదిలేసిన హైదరాబాద్‌ను రాజధాని కావాలనడం ఏంటి?..

CPM: వదిలేసిన హైదరాబాద్‌ను రాజధాని కావాలనడం ఏంటి?..

Andhrapradesh: ఏపీకి రాజధానిగా హైదరాబాద్‌న కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి.

BV Raghavulu: అసెంబ్లీలో సీఎం జగన్ ఆ ప్రకటన చేయాలి

BV Raghavulu: అసెంబ్లీలో సీఎం జగన్ ఆ ప్రకటన చేయాలి

ఉద్యోగుల, కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయాలని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు(BV Raghavulu) అన్నారు.

Vijayawada: రవాణా శాఖను నిర్వీర్యం చేస్తున్నారు.. లెనిన్ సెంటర్‌లో సీపీఎం ధర్నా

Vijayawada: రవాణా శాఖను నిర్వీర్యం చేస్తున్నారు.. లెనిన్ సెంటర్‌లో సీపీఎం ధర్నా

కేంద్రంలోని మోదీ సర్కార్, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వాలు కలిసి రవాణా శాఖను నిర్వీర్యం చేస్తున్నాయని సీపీఎం నేత బాబూరావు(CPM Baburao) విమర్శించారు. సీపీఎం(CPM) కార్యకర్తలతో కలిసి ఆయన లెనిన్ సెంటర్‌లో శనివారం ధర్నా నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి