• Home » CPI

CPI

CPI Leader Ramakrishna : సీమ ప్రాజెక్టులకు రూ.20వేల కోట్లు కేటాయించాలి

CPI Leader Ramakrishna : సీమ ప్రాజెక్టులకు రూ.20వేల కోట్లు కేటాయించాలి

వైఎస్సార్‌ కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టును సోమవారం సాయంత్రం ఆయన సందర్శించారు.

CPI Leader Rama Krishna : ‘వీసీ’ల సెర్చ్‌ కమిటీని పునర్నియమించాలి

CPI Leader Rama Krishna : ‘వీసీ’ల సెర్చ్‌ కమిటీని పునర్నియమించాలి

సెర్చ్‌ కమిటీని ప్రముఖ విద్యావేత్తలతో పునర్నియమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.

CPI Leader K. Ramakrishna : పేదల సాగులో ఉన్న దేవాలయ భూములకుశాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వాలి

CPI Leader K. Ramakrishna : పేదల సాగులో ఉన్న దేవాలయ భూములకుశాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వాలి

అంతర్వేదిలో వివిధ దేవాలయాల భూములను తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేదలకు శాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ....

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : సీపీఐ

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : సీపీఐ

పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, లేకపోతే మంత్రి ఇంటిని ముట్టడిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు హెచ్చరించారు.

సాగునీటి ప్రాజెక్టులు ప్రైవేటుకా?: రామకృష్ణ

సాగునీటి ప్రాజెక్టులు ప్రైవేటుకా?: రామకృష్ణ

‘గోదావరి-బానకచర్ల అనుసంధానం చేసి రాయలసీమలో కరువు, వలసలను శాశ్వతంగా నివారించాలనే సీఎం చంద్రబాబు సంకల్పాన్ని స్వాగతిస్తాం.

మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు

మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌షాకు కేంద్ర మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని వామపక్ష నేతలు పేర్కొన్నారు.

D. Raja: అమిత్‌షాను క్యాబినెట్‌ నుంచి తొలగించాలి

D. Raja: అమిత్‌షాను క్యాబినెట్‌ నుంచి తొలగించాలి

రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను మంత్రి పదవి నుంచి ప్రధాని నరేంద్రమోదీ తొలగించాలని సీపీఐ జాతీయ ప్రఽధాన కార్యదర్శి డి.రాజా అన్నారు.

CPI: నల్లగొండ నుంచే పునర్నిర్మాణం : కూనంనేని

CPI: నల్లగొండ నుంచే పునర్నిర్మాణం : కూనంనేని

‘‘పోరాటాల గడ్డ నల్లగొండ నుంచే కమ్యూనిస్టు పార్టీ పునర్నిర్మాణం ప్రారంభిస్తాం.

CPI: ప్రజా సమస్యలపై సమరంలో శతాబ్ది

CPI: ప్రజా సమస్యలపై సమరంలో శతాబ్ది

కార్మికుల సంక్షేమం, సోషలిస్టు రాజ్యస్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన భారత కమ్యునిస్టు పార్టీ (సీపీఐ) వందేళ్లు పూర్తి చేసుకుంది.

ప్రజల పక్షాన సీపీఐ

ప్రజల పక్షాన సీపీఐ

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సీపీఐ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాల తరపున పోరాటం సాగిస్తామని ఆయన వెల్లడించారు. సీపీఐ శత వసంతాల సందర్భంగా శనివారం తూర్పు

తాజా వార్తలు

మరిన్ని చదవండి