Home » CPI
తెగింపు ఉద్యమాలకు సిద్ధం కావాలని, ఎర్రజెండా మీకు కొండంత అండగా ఉంటుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు.
పట్టణంలో సీపీఐ శత జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు.
అదానీ సంస్థలతో జగన్ ప్రభుత్వం చేసుకున్న సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసేవరకు వామపక్షాల పోరాటం కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.
Telangana: కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, పేదవారిని హీరోగా చూపించేలా గతంలో సినిమాలు ఉండేవని... కానీ ఇప్పుడు మంచి పక్కకు పోయి విలనిజం హీరోలా చూపిస్తున్నారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇప్పుడు వచ్చే సినిమాలు సమాజాన్ని ఎటు వైపు తీసుకెళ్తుందని ప్రశ్నించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాల రైతాంగానికి ఎంతో ఉపయోగపడే హెచ్చెల్సీ ఎగువ కాలవ ఆధునికీకరణకు రూ. 500 కోట్లు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు జగదీష్ డిమాండ్ చేశా రు. శనివారం సీపీఐ కార్యాలయంలో ఆయన జిల్లా కార్యదర్శి జాఫర్, ఇతర నేతల తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు తెలంగాణతో పాటు రాష్ట్ర ప్రజల గొంతు నొక్కేశారని, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అలాగే వ్యవహరిస్తారా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిసెంబర్ 26వ తేదీన సీపీఐ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా వెల్లడించారు. అలాగే వచ్చే ఏడాది ఛండీగఢ్లో సీపీఐ జాతీయ మహా సభలు నిర్వహిస్తామన్నారు. శత వసంతాల ప్రయాణంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాల్లో సీపీఐ కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్.. సినీ హీరో అల్లు అర్జున్కు వత్తాసుగా మాట్లాడటం నీచాతినీచమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ద్వారా 7వేల మెగావాట్ల అంతర్రాష్ట్ర సౌర విద్యుత్తు కొనుగోలుకు గత జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను...
యురేనియం తవ్వకాలను నిలుపుదల చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఏపీలో యురేనియం తవ్వకాల కోసం ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రయత్నించటం తగదని అన్నారు.