Home » CM Siddaramaiah
దేశానికి ప్రధానమంత్రిని చేస్తామని హామీ ఇచ్చినా బీజేపీవైపు వెళ్లేది లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు.
మైసూరు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) బిళిగెరెలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. వరుణ(Varuna) తన అదృష్ట నియోజకవర్గమని, తాను రెండుసార్లు సీఎం కావడానికి ప్రజల ఆశీస్సులే కారణమని అన్నారు.
ఐటీ హబ్ బెంగళూర్లో తీవ్ర నీటి కోరత నెలకొంది. మంచి నీటి కోసం జనం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శివారు ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొస్తున్నారు. అయినప్పటికీ కొందరికి నీటి విలువ తెలియడం లేదు. కొన్ని కుటుంబాలు నీటిని వృథా చేశాయి. 22 కుటుంబాలకు జరిమానా విధించాయి.
వేసవికాలం మొదలుకాకముందే కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరుని(Bengaluru) పట్టి పీడిస్తున్న నీటి సమస్యకు సంబంధించిన వార్తే ఇది. బెంగళూరులోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీలో నివసిస్తున్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
కాంట్రాక్టర్ల నుంచి ఐదు పైసల లంచం తీసుకున్నానని నిరూపించినా రాజకీయాలకు గుడ్బై చెబుతానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సవాల్ విసిరారు.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈనెల 10లోగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలోనే సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్(CM Siddaramaiah, DCM DK Shivakumar)లు ఢిల్లీ వెళ్లనున్నారు.
కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కేఫ్లో దాడికి ఐఈడీ ఉపయోగించినట్టు చెప్పారు. కేఫ్లోకి వచ్చిన ఓ వ్యక్తి బ్యాగు పెట్టి వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిందన్నారు.
లక్షలాదిమంది నిరుపేదలకు కుల, మత భేదాలు లేకుండా విద్య, వసతి, భోజనం కల్పించి నడిచే దేవుడిగా కీర్తి పొందిన తుమకూరు సిద్దగంగా మఠాధిపతి డాక్టర్ శివకుమారస్వామి(Dr. Sivakumaraswamy)కి భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) డిమాండ్ చేశారు.
శాసనసభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ను నిరాకరించి దారుణంగా అవమానిస్తే, కాంగ్రెస్ గౌరవించి ఎమ్మెల్సీ చేసి గౌరవించిందని తిరిగి బీజేపీ గూటికి చేరుకున్న మాజీ సీఎం జగదీష్ శెట్టర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) వ్యాఖ్యానించారు.
గణతంత్ర దినోత్సవ పరేడ్(Republic Day Parade) సందర్భంగా ఢిల్లీలో ప్రదర్శించే శకటాల ప్రదర్శన బెంగళూరు(Bengaluru)లో అధికార విపక్షల మధ్య మాటల మంటలు రాజేస్తోంది.