• Home » Citizenship Law

Citizenship Law

Delhi : సీఏఏ పత్రాలపై ప్రభుత్వ వివరణ

Delhi : సీఏఏ పత్రాలపై ప్రభుత్వ వివరణ

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద జారీ చేసిన నిబంధనల పరిధిని కేంద్రం విస్తరించింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అప్ఘానిస్థాన్‌ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది.

Supreme Court: రోహింగ్యాలకు భారతదేశంలో చోటు లేదు.. సుప్రీంకు వెల్లడించిన కేంద్రం..

Supreme Court: రోహింగ్యాలకు భారతదేశంలో చోటు లేదు.. సుప్రీంకు వెల్లడించిన కేంద్రం..

భారతదేశంలోని రోహింగ్యా ముస్లింలకు శరణార్థుల హోదా కల్పించాలనే డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇది అస్సలు జరగదని స్పష్టం చేసింది. వారికి ఇండియాలో స్థిరపడే హక్కు లేదని వివరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ( Supreme Court ) కు తెలిపింది.

India-Pakistan: మళ్లీ అదే పాత రికార్డ్.. అయోధ్య, సీఏఏ ప్రస్తావనలపై పాకిస్తాన్‌ని ఎండగట్టిన భారత్

India-Pakistan: మళ్లీ అదే పాత రికార్డ్.. అయోధ్య, సీఏఏ ప్రస్తావనలపై పాకిస్తాన్‌ని ఎండగట్టిన భారత్

తమ దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభంతో (Financial Crisis) పాటు మరెన్నో సమస్యల పరిష్కారంపై పాకిస్తాన్ (Pakistan) దృష్టి పెట్టకుండా.. భారత్‌పై (India) అక్కసు వెళ్లగక్కడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై అవమానపరిచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ.. పాక్ పన్నుతున్న వ్యూహాలు ప్రతిసారి బెడిసికొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఆ దాయాది దేశం వేసిన ఎత్తుగడ బోల్తా కొట్టేసింది. అయోధ్య, సీఏఏ అంశాలను ప్రస్తావించి.. భారత్ చేతిలో అభాసుపాలయ్యింది.

CAA Rule: సీఏఏలో ముస్లింలను ఎందుకు చేర్చలేదు.. కారణం తెలిపిన అమిత్ షా

CAA Rule: సీఏఏలో ముస్లింలను ఎందుకు చేర్చలేదు.. కారణం తెలిపిన అమిత్ షా

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act - CAA) అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు (Opposition Parties) కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఇందులో ముస్లింలను చేర్చలేదు కాబట్టి, ఇది వివక్షతో కూడుకున్నదని ప్రతిపక్ష నేథలు ఆరోపిస్తున్నారు.

Amit Shah: సీఏఏపై రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్.. ఏమిటంటే?

Amit Shah: సీఏఏపై రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్.. ఏమిటంటే?

ఇటీవల కేంద్రం అమల్లోకి తెచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (Citizenship Amendment Act - CAA) ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఓటు బ్యాంకు కోసమే కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం దీన్ని ఎన్నికల ముందు అమలు చేసిందని విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం సీఏఏకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తాజాగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

Anurag Thakur: మానవత్వం చచ్చిపోయిందా.. సీఏఏను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై అనురాగ్ ఠాకూర్ ఫైర్

Anurag Thakur: మానవత్వం చచ్చిపోయిందా.. సీఏఏను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై అనురాగ్ ఠాకూర్ ఫైర్

కేంద్ర ప్రభుత్వం (Central Govt) అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) (Citizenship Amendment Act) వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలపై (Opposition Parties) కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) మండిపడ్డారు. పొరుగు దేశాల్లో మతపరమైన మైనార్టీల హక్కులను అణగదొక్కడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలు గుప్పించారు.

CM Stalin: సీఏఏ అసమంజసమైంది.. తమిళనాడులో దాన్ని అమలు చేయం

CM Stalin: సీఏఏ అసమంజసమైంది.. తమిళనాడులో దాన్ని అమలు చేయం

సోమవారం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై (Citizenship Amendment Act) ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిని తమ రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయనివ్వమంటూ ఇప్పటికే ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు తేల్చి చెప్పారు. తాజాగా సీఎం స్టాలిన్ (CM Stalin) సైతం.. తమిళనాడులో (Tamil Nadu) ఈ చట్టాన్ని అమలు చేయబోమని అన్నారు.

Kamal Haasan: దేశాన్ని విభజించేందుకే బీజేపీ సీఏఏని తెచ్చింది.. కమల్ హాసన్ ధ్వజం

Kamal Haasan: దేశాన్ని విభజించేందుకే బీజేపీ సీఏఏని తెచ్చింది.. కమల్ హాసన్ ధ్వజం

పౌరసత్వ సవరణ చట్టాన్ని (Citizenship Amendment Act) అమల్లోకి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం మీద సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) (Makkal Needhi Maiam) పార్టీ చీఫ్ కమల్ హాసన్ (Kamal Haasan) నిప్పులు చెరిగారు. దేశాన్ని విభజించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Govt) ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mamata Banerjee: ఇది బీజేపీ లూడో గేమ్.. సీఏఏ అమలుపై మమతా బెనర్జీ విమర్శలు

Mamata Banerjee: ఇది బీజేపీ లూడో గేమ్.. సీఏఏ అమలుపై మమతా బెనర్జీ విమర్శలు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) (Citizenship Amendment Act) అమలుపై ప్రధాని మోదీ (PM Narendra Modi) ప్రభుత్వం మీద పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. లోక్‌సభ ఎన్నికల ముందు దేశంలో అశాంతి సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సీఏఏ అమలుపై కేంద్రం చేసిన ప్రకటన లూడో గేమ్‌లో భాగమని తూర్పారపట్టారు.

CAA Law: కేంద్రం సంచలన నిర్ణయం.. అమల్లోకి వచ్చిన పౌరసత్వ చట్టం

CAA Law: కేంద్రం సంచలన నిర్ణయం.. అమల్లోకి వచ్చిన పౌరసత్వ చట్టం

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సీఏఏను (CCA) కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. బిల్లు ఆమోదం పొందిన నాలుగేళ్ల తర్వాత చట్టరూపం దాల్చింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి