Home » Cinema News
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సౌతిండియాలోని అన్ని చిత్ర పరిశ్రమల్లో సినిమాలు చేసి, టాప్ హీరోయిన్ హోదాని అనుభవించిన నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia).
గత కొంతకాలంగా టాలీవుడ్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గతేడాది కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, జమున, కె.విశ్వనాథ్, తారకరత్న ఇలా వరుసగా పలువురు తెలుగు సినీ ప్రముఖులు తుదిశ్వాస విడిచారు.
‘బాహుబలి’ చిత్రం తర్వాత దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ పరిస్థితి మారిపోయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎన్నో సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి.
లలితా శివజ్యోతి వారి ‘లవకుశ’ (29-03-1963) చిత్రంలోనిది ఈ స్టిల్. ఉత్తర రామాయణాన్ని సినిమాగా తీయాలన్న నిర్మాత శంకరరెడ్డి (Shankar Reddy) ఆలోచనే అపూర్వమైంది.
అమ్మగా, ఆలిగా, చెల్లిగా, బిడ్డగా.. పలు బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తమ సాధికారత కోసం మహిళలు ఆయా రంగాల్లో ముందడుగు వేస్తూనే ఉన్నారు..
‘బాహుబలి’, ‘కేజీయఫ్’, ‘పుష్ప’ వంటి చిత్రాల కారణంగా సౌతిండియా చిత్రాలకి పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ వచ్చింది.
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ చౌక దొరుకుతోంది. దీంతో ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది..
తమిళనాడుకి చెందిన పెద్ద బిజినెస్మేన్ అరుళ్ శరవణన్ (Arul Saravanan) గతేడాది హీరోగా మారిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) పెళ్లి గురించి తెలిసిన విషయమే.