• Home » Chiranjeevi

Chiranjeevi

Pawan Kalyan: రాజకీయాల్లో యుద్ధమే తప్ప బంధుత్వం ఉండదు!

Pawan Kalyan: రాజకీయాల్లో యుద్ధమే తప్ప బంధుత్వం ఉండదు!

రాజకీయాల్లో యుద్ధమే తప్ప బంధుత్వం ఉండదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. పులపర్తి రామాంజనేయులను జనసేన (Janasena)లోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. రామాంజనేయులు రాక జనసేనకు చాలా కీలకమని అన్నారు. అన్యాయం జరిగితే యుద్ధం చేయడమే తనకు తెలుసునని చెప్పారు. గతంలో తాను గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు.

TDP: చిరు, పవన్‌లను ఓడించినప్పుడు జాతి గుర్తు రాలేదా?

TDP: చిరు, పవన్‌లను ఓడించినప్పుడు జాతి గుర్తు రాలేదా?

మాజీ మంత్రి హరిరామజోగయ్య ఇటీవల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి రాసిన ఘాటు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

CM Revanth Reddy: ఆ విషయంలో.. దేశంలోని రాజకీయ నాయకులందరిలో వెంకయ్య నాయుడే గ్రేట్..

CM Revanth Reddy: ఆ విషయంలో.. దేశంలోని రాజకీయ నాయకులందరిలో వెంకయ్య నాయుడే గ్రేట్..

తెలంగాణలోని ఐదుగురు కళాకారులకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించింది. శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, చిరంజీవిని ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

Venkaiah Naidu: అందుకే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు..!

Venkaiah Naidu: అందుకే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు..!

శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, చిరంజీవిని ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..

CM Revanth: చిరంజీవి విందుకు సీఎం రేవంత్.. అవార్డు రావడంపై అభినందనలు..

CM Revanth: చిరంజీవి విందుకు సీఎం రేవంత్.. అవార్డు రావడంపై అభినందనలు..

పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కలిశారు. పద్మవిభూషణ్ అవార్డు రావడంపై శుభాకాంక్షలు తెలిపారు.

Padma Vibhushan Award: చిరంజీవికి ‘భారతరత్న’ కూడా రావాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Padma Vibhushan Award: చిరంజీవికి ‘భారతరత్న’ కూడా రావాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

పద్మవిభూషణ్ అవార్డు రావడంతో మెగాస్టార్ చిరంజీవికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో గల చిరంజీవి ఇంటికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లారు. చిరంజీవికి శాలువా కప్పి సత్కరించారు.

Chiranjeevi: ఈ గణతంత్ర దినోత్సవం నాకు ప్రత్యేకమైనది: చిరంజీవి

Chiranjeevi: ఈ గణతంత్ర దినోత్సవం నాకు ప్రత్యేకమైనది: చిరంజీవి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు కూడా రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో మోగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జాతీయ జెండాను ఎగురవేశారు.

 Chandrababu: వెంకయ్య నాయుడు, చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు

Chandrababu: వెంకయ్య నాయుడు, చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ అవార్డు వరించింది. చిరంజీవి సినీ రంగంలో, వెంకయ్య నాయుడు రాజకీయాల్లో అసమాన సేవలు అందించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయ పడ్డారు.

Padmavibhushan: మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

Padmavibhushan: మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Chiranjeevi: కోట్లాది మంది ఆశీస్సులు, అండగా సినీ కుటుంబం.. పద్మవిభూషణ్ అవార్డు రావడంపై చిరంజీవి

Chiranjeevi: కోట్లాది మంది ఆశీస్సులు, అండగా సినీ కుటుంబం.. పద్మవిభూషణ్ అవార్డు రావడంపై చిరంజీవి

పద్మవిభూషణ్ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం యొక్క అండదండలు, నీడలా నడిచే కోట్లాది మంది అభిమానుల ప్రేమ, అభిమానం వల్ల తాను ఈ స్థితిలో ఉన్నానని చెబుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి