Home » children
చిన్నారుల ఆధార్ కార్డు 5 ఏళ్ల వయసు దాటిన తర్వాత మొదటి అప్డేట్, 15 సంవత్సరాల వయసు దాటితే రెండవ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, విద్యార్థులకు అవగాహన లేకపోవడం, తల్లిదండ్రుల బిజీ షెడ్యూల్ కారణంగా దీని గురించి ఆలోచించరు. ఇప్పుడు..
చిన్నారుల మిస్సింగ్పై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. చిన్నారుల మిస్సింగ్ అంశంపై జిల్లాకు ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని గత విచారణలో సూచించినట్లు సుప్రీంకోర్టు గుర్తుచేసింది.
హనుమకొండలో రోజురోజుకూ వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక ప్రజలు ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా న్యూశాయంపేట, నయీంనగర్ లష్కర్ సింగారాల్లో ఇవాళ(ఆదివారం) వీధి కుక్కలు ఇద్దరు చిన్నారులపై దాడికి పాల్పడ్డాయి.
ఇంటికి వచ్చిన తర్వాత దగ్గు మందును చిన్న కొడుకు తీర్థరాజ్కు మాత్రమే ఇచ్చారు. దగ్గు మందు తాగిన తర్వాత పిల్లాడు నిద్రలోకి జారుకున్నాడు. నాలుగు గంటల పాటు లేవలేదు.
వర్షాల సమయంలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. పిల్లల చేతులను భోజనానికి ముందు, ఆటలు ఆడిన తర్వాత కడిగించాలి. దీంతోపాటు ఇంకా వైద్యులు చెప్పిన సూచనలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.
ప్రతి భారతీయ జంటకు ముగ్గురు పిల్లలు ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మూడు కంటే తక్కువ జనన రేటు ఉన్న సమాజాలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయని ఆయన చెప్పారు.
ఆధార్ నెంబర్ ప్రాముఖ్యత గురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దలే కాదు, చిన్నపిల్లలందరికీ ఆధార్ డేటా సరిగా ఉండటం చాలా అవసరం. కానీ పిల్లల విషయంలో అనేక మంది తల్లిదండ్రులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో UIDAI స్కూళ్లతో చేతులు కలిపి కీలక చర్యలకు సిద్ధమైంది.
బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్.. పెద్ద రథాన్ని ఒక్కడే లాక్కుని వచ్చే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఓ బుడ్డోడు ఈ సీన్ చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఏమో గానీ.. వినూత్న విన్యాసం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు..
AIIMS Patna Incident: రోజూ లాగే ఆమె పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపింది. తను ఆస్పత్రికి వెళ్లిపోయింది. స్కూలు అయిపోయిన తర్వాత పిల్లలు నేరుగా ఇంటికి వచ్చారు. అయితే, గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు.
దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపం ఆందోళనకరంగా ఉంది. 13 రాష్ట్రాలు, యూటీల్లోని 63 జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారుల్లో 50 శాతానికి పైగా ఎదుగుదల లోపం