Home » children
పిల్లలలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించేందుకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాల ప్రాంగణాల్లోనూ, వాటికి 50 మీటర్ల పరిధిలోనూ జంక్ ఫుడ్ విక్రయం, ఉచిత పంపిణీ, ప్రచారాలను పూర్తిస్థాయిలో నిషేధించింది.
కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో మరోసారి గాలింపు చర్యలు ముమ్మురం చేశారు.
ఉదయం హడావుడి లంచ్ బాక్స్లో ఏదో ఒకటి పెట్టేయాలన్న తొందర. పిల్లలు ఇష్టంగా తింటారని నూడుల్స్, పాస్తా, ప్యాక్డ్ చిప్స్ పెడుతుంటారు.
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీన అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ కారు కదలికలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసుపై పెద్దాపురం డీఎస్పీ తిలక్ కీలక విషయాలు వెల్లడించారు. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.
తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటనతో కేసు దర్యాప్తులో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
9 నెలల చిన్నారి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న చిన్న బల్బును ఆర్మీ డాక్టర్లు తొలగించారు. ఎలాంటి ప్రమాదం లేకుండా చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న చిన్నారుల అదృశ్యం కేసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 47,000 మంది చిన్నారుల ఆచూకీ లభించకుండా పోయిందని, ప్రతి ఏటా ఈ సంఖ్య పెరుగుతుండటంపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చింది.
తల్లిదండ్రులూ... మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తున్నారా? పని ఒత్తిడిలో పడి వారిని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఉన్నత చదువుల కోసం పట్టణాలకు పంపిస్తున్నామని మీరు సంబరపడుతుంటే.. కొందరు విద్యార్థులు మాత్రం దారి తప్పి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఓ అపార్ట్మెంట్లో నలుగురు పిల్లలు ఆడుకుంటున్నారు. వారిలో ఇద్దరు పిల్లలు అనుకోకుండా లిఫ్ట్లోకి వెళ్లారు. వారు లోపలికి వెళ్లగానే లిఫ్ట్ తలుపులు మూసుకుపోయాయి. అయితే అక్కడే ఉన్న బాలిక.. ఇది గమనించి వెంటనే..