Home » Chennai
ప్రజా అత్యవసర పరిస్థితి లేదా ప్రజా ప్రయోజనాల విషయంలో తప్ప ఇతరత్రా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడడం వ్యక్తి ప్రాథమిక గోప్యతా హక్కు ఉల్లంఘనేనని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది.
హైదరాబాద్(Hyderabad) నుంచి కన్నియాకుమారికి జూలై 2వ తేదీ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.
పేలవమైన క్రెడిట్ చరిత్ర కారణంగా అభ్యర్థి నియామకాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది.
ప్రముఖ సినీ నటి మీనా బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ..
పడచులు పగబడితే ఎలా ఉంటది.? ఇక, ప్రేమ కోసమైతే.. అదీ..ఒక రోబోటిక్స్ లేడీ టెకీ అయితే.. చెన్నైకి చెందిన 30 ఏళ్ల రెనే జోషిల్డా రివెంజ్ లవ్ స్టోరీ వింటే, రోజులు మారాయి టైటిల్ గుర్తుకు రావాల్సిందే. ఏకంగా పదకొండు రాష్ట్రాలు వణికిపోయాయి.
దక్షిణాదిలో బలమైన నెట్వర్క్ కలిగిన సన్ టీవీ గ్రూప్ ప్రమోటర్ల కుటుంబంలో అగ్గి రాజుకుంది. సన్ టీవీ గ్రూప్ అధినేతగా ఉన్న తన అన్న కళానిధి మారన్, వదిన కావేరి మారన్ కుట్ర,
సుప్రీంకోర్టు, మద్రాసు హైకోర్టులో తమిళాన్ని అధికారిక భాషగా అమలు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.
ఆపరేషన్ సిందూర్ను వ్యతిరేకిస్తూ వాట్సాప్ గ్రూప్ ద్వారా దుష్ప్రచారం చేసిన 30 మందిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
డీఎంకే కూటమి తరఫున తమిళనాడు నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్హాసన్ చెన్నైలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. కొందరు అభిమానులు వైదికపైకి వచ్చి కమల్ పట్ల తమ అభిమానం చాటుకున్నారు.
మెట్రోరైలు మార్గం నిర్మాణ పనుల్లో భాగంగా రెండు స్తంభాల నడుమ బిగిస్తున్న 40 అడుగుల పొడవైన సిమెంట్ కాంక్రీట్ గడ్డ్డర్ కూలిపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.