• Home » Chennai News

Chennai News

విజయ్‌ నిర్ణయానికి కారణం అదేనా?

విజయ్‌ నిర్ణయానికి కారణం అదేనా?

అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్‌ పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలను ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు వినిపిస్తున్నాయి.

వారి మేనిఫెస్టోను మేమెందుకు కాపీకొడతాం ?

వారి మేనిఫెస్టోను మేమెందుకు కాపీకొడతాం ?

అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టారంటూ కొంతమంది చేస్తున్న విమర్శలను డీఎంకే నాయకురాలు కనిమొళి కొట్టిపారేశా రు. వారి మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు.

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు

డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించారని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ పేర్కొన్నారు.

అన్నా వర్సిటీలో మళ్లీ లైంగిక వేధింపులు

అన్నా వర్సిటీలో మళ్లీ లైంగిక వేధింపులు

అన్నా విశ్వవిద్యాలయంలో ఓ ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఓ విద్యార్థిని గురువారం సాయంత్రం చేసిన ఫిర్యాదులో వివరాలిలా ఉన్నాయి.

3న చెన్నైకి ప్రధాని మోదీ?

3న చెన్నైకి ప్రధాని మోదీ?

భారత ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్‌ 3న చెన్నై రానున్నట్లు తెలిసింది. ఆ రోజు పుదుచ్చేరి ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న మోదీని చెన్నైకికూడా రప్పించాలని ఎన్‌డీఏ నేతలు సన్నాహాలు చేపట్టారు.

చెన్నై నగరానికి కృష్ణా జలాల నిలిపివేత

చెన్నై నగరానికి కృష్ణా జలాల నిలిపివేత

తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా సరిహద్దుల్లో తెలుగు గంగ కాలువల్లో మరమ్మతుల కారణంగా నగరానికి కృష్ణా జలాల విడుదల తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెన్నై మెట్రోవాటర్‌ బోర్డ్‌ ప్రకటించింది.

పైకి నవ్వుతూ ఉన్నా.. లోలోపల ఏడుస్తూనే ఉన్నాం

పైకి నవ్వుతూ ఉన్నా.. లోలోపల ఏడుస్తూనే ఉన్నాం

డీఎంకే చిహ్నంపై పోటీ చేయాల్సి రావడం పట్ల ఎండీఎంకే నేత అర్జున్‌రాజ్‌ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తమ చిహ్నంపై పోటీ చేయలేకపోవడం పట్ల తాము బయటకు నవ్వుతూనే వున్నా.. లోలోన ఏడుస్తున్నామన్నారు.

2 నుంచి స్టాలిన్‌ ప్రచారం

2 నుంచి స్టాలిన్‌ ప్రచారం

అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, సెక్యూలర్‌ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని డీఎంకే ప్రధాన కార్యాలయం గురువారం ప్రకటించింది.

కాళ్ల పారాణి ఆరకముందే...

కాళ్ల పారాణి ఆరకముందే...

కాళ్ల పారాణి ఆరకముందే ఓ యువతి కన్నుమూసింది. స్థానిక ఆవడి సమీపంలో వందే భారత్‌ రైలు ఢీకొని యువతి మృతిచెందడంపై పోలీసులు విచారణ చేపట్టారు.

విజయ్‌ వాహనాన్ని అనుసరిస్తూ గాయపడిన యువకుడి మృతి

విజయ్‌ వాహనాన్ని అనుసరిస్తూ గాయపడిన యువకుడి మృతి

ఇటీవల తంజావూరు జిల్లా సింగిపట్టి పర్యటనకు వచ్చిన టీవీకే అధినేత విజయ్‌ కారు వెంట బైక్‌తో పరుగులుతీసి ప్రమాదానికి గురైన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి