• Home » Chandrababu

Chandrababu

AP Govt. Employees:  DA బకాయిల ఉత్తర్వులు సవరిస్తూ GO జారీ..  ఏపీ  ప్రభుత్వ ఉద్యోగుల హర్షాతిరేకాలు

AP Govt. Employees: DA బకాయిల ఉత్తర్వులు సవరిస్తూ GO జారీ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల హర్షాతిరేకాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల DA విడుదలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన GO నంబర్ 60, 61 లలో మార్పులు చేస్తూ.. జీవో 62 రిలీజ్ చేసింది చంద్రబాబు సర్కారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం..

CM Chandrababu Foreign Tour: విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. మూడు దేశాల్లో..

CM Chandrababu Foreign Tour: విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. మూడు దేశాల్లో..

సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈరోజు నుంచి విదేశీ పర్యటనలో ఉండనున్నారు. దుబాయ్‌, అబుదాబి, UAEలో పర్యటించనున్నారు.

Ramoji Rao Passes Away: అక్షర యోధుడు రామోజీకి అశ్రునివాళి

Ramoji Rao Passes Away: అక్షర యోధుడు రామోజీకి అశ్రునివాళి

Ramoji Rao Passed Away: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5వ తేదీన ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవడంతో..

AP Assembly Live: బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యం: చంద్రబాబు

AP Assembly Live: బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యం: చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈరోజు వ్యవసాయ రంగంతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. అసెంబ్లీలో జరిగే ముఖ్యమైన చర్చ, అంశాలను ABN లైవ్ అప్డేట్స్‌తో మీ ముందుకు..

GST 2.0 Reforms 2025: కొత్త జీఎస్టీ స్లాబ్స్.. తెలుగులో జీవోలు విడుదల చేసిన సీఎం

GST 2.0 Reforms 2025: కొత్త జీఎస్టీ స్లాబ్స్.. తెలుగులో జీవోలు విడుదల చేసిన సీఎం

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన జీఎస్టీ స్లాబ్స్ సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. దీని వల్ల రాష్ట్ర ప్రజలకు రూ.8వేల కోట్ల ప్రయోజనం ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు. తెలుగులో విడుదల చేసిన జీవోల బుక్‌లెట్‌ను ముఖ్యమంత్రి..

YSRCP MLCs join TDP: జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు

YSRCP MLCs join TDP: జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు

వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు.

CM Chandrababu: భారత ప్రధానిగా నాలుగోసారీ నరేంద్రమోదీనే: సీఎం చంద్రబాబు

CM Chandrababu: భారత ప్రధానిగా నాలుగోసారీ నరేంద్రమోదీనే: సీఎం చంద్రబాబు

దేశానికి నాలుగోసారీ ప్రధానిగా నరేంద్రమోదీనే ఉంటారని సీఎం చంద్రబాబు చెప్పారు. వచ్చే దశాబ్దంలో ఏపీతోపాటు, దేశంలో అద్భుతాలు జరుగుతాయన్నారు. ఒక సీఎంగా భావితరాల కోసం ఆలోచన చేయాలని..

Lokesh on CBN Arrest: నేటికి రెండేళ్లు.. తండ్రి అరెస్ట్‌పై లోకేశ్ భావోద్వేగం

Lokesh on CBN Arrest: నేటికి రెండేళ్లు.. తండ్రి అరెస్ట్‌పై లోకేశ్ భావోద్వేగం

టీడీపీ అధినేత చంద్రబాబుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని అప్పటి వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి నేటికి రెండు సంవత్సరాలైంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు.

East Coast Maritime Logistics Conference :  విశాఖలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు సీఎం చంద్రబాబు

East Coast Maritime Logistics Conference : విశాఖలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు సీఎం చంద్రబాబు

విశాఖపట్నంలో ఇవాళ జరుగుతున్న ఈస్ట్‌ కోస్ట్‌ మారిటైమ్‌ లాజిస్టిక్స్‌ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్సఫర్మేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సదస్సులో 20 కంపెనీలకు చెందిన సీఈఓలతో..

Krishna water: వచ్చే ఏడాది చిత్తూరుకు కృష్ణా జలాలు

Krishna water: వచ్చే ఏడాది చిత్తూరుకు కృష్ణా జలాలు

వచ్చే ఏడాది చిత్తూరుకు కృష్ణా జలాలను తీసుకువస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి