• Home » Chandra Babu

Chandra Babu

Mallareddy: ఏపీలో చంద్రబాబు విజన్ అద్భుతం..మల్లారెడ్డి ప్రశంసలు

Mallareddy: ఏపీలో చంద్రబాబు విజన్ అద్భుతం..మల్లారెడ్డి ప్రశంసలు

సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను బాగా అభివృద్ధి చేస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి తిరుమల సందర్శనలో పేర్కొన్నారు. గతంలో పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో లేదని, రివర్స్ అయ్యిందన్నారు.

CM Chandrababu on GST: జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుపై సీఎం చంద్రబాబు హర్షం

CM Chandrababu on GST: జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుపై సీఎం చంద్రబాబు హర్షం

జీఎస్టీ స్లాబ్‌లు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఫలితంగా నిత్యావసరాలు, విద్యా, ఆరోగ్య రంగం, వ్యవసాయ ఉత్పత్తులకు పన్నులు గణనీయంగా తగ్గుతాయని..

CM: సీఎం కుప్పం పర్యటన విజయవంతం

CM: సీఎం కుప్పం పర్యటన విజయవంతం

పంచెకట్టులో నిండైన రూపం.. పెదవులపై చెరగని దరహాసం..ఆనందంతో జనాలకు అభివాదం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటిలా కాకుండా భిన్నంగా కనిపించారు, వ్యవహరించారు. అధినేతకు జేజేలు.. ప్రాంగణమంతా ఈలలు.. మాటమాటకీ పట్టలేని ఆనందంతో గోలగోలలు.. జడత్వాన్ని వదుల్చుకున్న జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబులో ఎన్నడూ లేని పులకింత కనిపించగా.. జనంలో నిస్తేజం పటాపంచలై కేరింతలతో వెల్లువెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఎప్పటిలా కాకుండా, నూతనత్వంతో ఆద్యంతం ఉత్సాహం ఉరకలు వేసేలా విజయవంతంగా సాగి ముగిసింది.

MoU: ఆరు కంపెనీలతో కడా ఎంవోయూలు

MoU: ఆరు కంపెనీలతో కడా ఎంవోయూలు

ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుప్పం పర్యటనలో కడా ద్వారా ఆరు కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు.

YS Jagan Rajahmundry Visit Postponed : ఈ నెల 25 జగన్ రాజమండ్రి పర్యటన వాయిదా

YS Jagan Rajahmundry Visit Postponed : ఈ నెల 25 జగన్ రాజమండ్రి పర్యటన వాయిదా

ఈ నెల 25న రాజమండ్రిలో జరగాల్సిన వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. వినాయక చవితి తర్వాత జగన్ పర్యటన ఉండొచ్చని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు.

CM: 30న కుప్పంలో కృష్ణా జలాలకు సీఎం హారతి

CM: 30న కుప్పంలో కృష్ణా జలాలకు సీఎం హారతి

ఈనెల 30వ తేది కుప్పం సమీపంలోని పరమసముద్రం చెరువు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవా జలాలకు హారతి ఇచ్చి స్వాగతించనున్నట్లు హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్‌ ఎస్‌ఈ విఠల్‌ ప్రసాద్‌ తెలిపారు.

TDP: టీడీపీ మండలాధ్యక్షుల వంతు!

TDP: టీడీపీ మండలాధ్యక్షుల వంతు!

కుప్పం మున్సిపాలిటీతోపాటు నాలుగు మండలాలకు పార్టీ అధ్యక్షుల నియామకంకోసం అధిష్ఠానం ఐవీఆర్‌ఎస్‌ ద్వారా అభిప్రాయ సేకరణ చేయడం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Roads: పల్లె రోడ్ల అభివృద్ధి

Roads: పల్లె రోడ్ల అభివృద్ధి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారులకు ప్రాధాన్యత ఇచ్చి రూ.222 కోట్లతో మరమ్మతులు, అభివృద్ధి చేయగా..తాజాగా మరిన్ని ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధికి రూ.38.25 కోట్లను విడుదల చేసింది.

TDP: ఉచిత విద్యుత్తుపై హోరెత్తిన సంబరాలు

TDP: ఉచిత విద్యుత్తుపై హోరెత్తిన సంబరాలు

ఎంతకాలంగానో తామెదురుచూస్తున్న ఉచిత విద్యుత్తు పరిమితిని కూటమి ప్రభుత్వం పెంచడంతో నాయీ బ్రాహ్మణులు సంబరాలు చేసుకున్నారు.

RTC: ఉచిత ప్రయాణానికి సన్నద్ధం

RTC: ఉచిత ప్రయాణానికి సన్నద్ధం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో అధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి